Home Search
కార్పొరేటర్లు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ బీజేపీకి షాక్, టీఆర్ఎస్ లో చేరిన నలుగురు జీహెఛ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు
తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. గురువారం రాత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో నలుగురు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్ పార్టీలో...
కోటంరెడ్డికి షాకిస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి
రాజకీయాల్లో వివాద రహితులు, రాజకీయ చతురత కలిగిన నేతగా గుర్తింపు ఉన్న నెల్లూరు వైసీపీ రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యూహాలకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైలెంట్...
రంజుగా లోకల్ రాజకీయాలు.. అవిశ్వాస తీర్మానాల జోరు
తెలంగాణలో అధికారం మారిన తర్వాత అసెంబ్లీ రాజకీయాల సంగతి ఏమో కానీ.. స్థానికంగా మాత్రం పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. మునిసిపాల్టీ, కార్పొరేషన్ లలో అవిశ్వాసాల తీర్మానాల జోరు పెరుగుతోంది. మరో ఏడాదిలో స్థానిక ...
పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు కేటీఆర్ భుజానా..
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం భారతీయ రాష్ట్ర సమితిని వెంటాడుతోంది. ఆ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని లోక్సభ ఎన్నికల్లో రాణించాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అధినేత కేసీఆర్ శస్త్రచికిత్స కారణంగా...
అధికార పార్టీ రాజకీయాలు మొదలు.. మునిసిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జెండా
అధికారంలో ఉన్న పార్టీ యాక్టివ్ కావడం సాధారణమే. మెజార్టీ రాజకీయ నాయకులు కూడా అధికారంలో ఉన్న పార్టీ వెంటే నడవాలని భావిస్తారు. అలాగే అధికార పార్టీ కూడా క్షేత్రస్థాయి నుంచీ బలం పెంచుకునే...
నాలుగోసారి కూడా అహ్మద్ బలాలా గెలుస్తారా?
అనుక్షణం ఉత్కంఠను రేపుతూ జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అందరి కళ్లూ.. రేపు విడుదల కానున్న ఫలితాల మీదే ఉన్నాయి. దీంతో మలక్పేట నియోజకవర్గంలో గెలుపెవరి అనేదానిపైన...
జూబ్లీహిల్స్లో సీన్ రివర్స్ కాబోతోందా?
నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం జూబ్లీహిల్స్. కొద్ది రోజులుగా ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తొలుత ఇక్కడ అధికారపార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ఎన్నికల బరిలో ఉంటారని అందరూ భావించారు....
అసెంబ్లీలో ‘ఆమె’కు స్థానం తక్కువే..!
‘ఆకాశంలో సగం.. అవనిలో సగం’ అంటూ ఉపన్యాసాలిచ్చే రాజకీయ పార్టీ పెద్దలు ఆచరణలో ఆమెను ఆమడ దూరం పెడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సీట్ల కేటాయింపులో మహిళలకు అత్తెసరు సీట్లే కేటాయించారు. మహిళలకు...
శేరిలింగంపల్లిలో బయటపడుతోన్న బీజేపీ వర్గపోరు
ఎన్నికలకు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో నేతలంతా ప్రచారాలతో దూసుకుపోతున్నారు. తమ పార్టీ పెద్దల కాళ్లో, గడ్డమో పట్టుకుని వారి మద్దతుతో జనాల్లోకి పోతున్నారు. శేరిలింగంపల్లి బీజేపీలో మాత్రం ఈ...
స్థానిక ఎంఐఎం నేతల మద్దతు ఎవరికి ?
మైనార్టీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం. దీని తర్వాత మైనార్టీలు ఎక్కువగా ఉండే మరో నియోజకవర్గం బోధన్. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ పోటీ చేస్తుండగా..కాంగ్రెస్ పార్టీ...