Home Search
కాలుష్యాన్ని - search results
If you're not happy with the results, please do another search
ఫుడ్ చైన్లోకి కాలుష్యాన్ని మోసుకెళ్తోన్న స్పైడర్స్: అధ్యయనం
సాలె పురుగులు మన అందరికీ ఓ కీటకంగానే తెలుసు. ఇంట్లో దోమలు వంటి చిన్న చిన్న కీటకాలను చంపేస్తుందని కూడా తెలుసు. అయితే ఇవి కాలుష్యవాహకాలుగా పనిచేస్తాయని.. వీటి వల్ల పర్యావరణానికి పెను...
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఎంత వరకూ కరెక్ట్?
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనూహ్య స్పందన వస్తోంది . ఈ ఫ్రీ బస్సు సదుపాయం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రమే ఉండగా.. లగ్జరీ, సూపర్...
పల్లెటూళ్లలోనూ పెరుగుతోన్న కాలుష్యం.. పర్యావరణ వేత్తల ఆందోళన
ఒకప్పుడు పట్ణణాల్లో మాత్రమే వినిపించే కాలుష్యం మాట ఇప్పుడు పల్లెటూళ్లలోనూ కాలుష్యకోరలు (polluters) చాస్తోంది. పల్లెలు కూడా పట్టణ అభివృద్ధిని చూసి ఆ పద్ధతులు ఫాలో అవడం వల్ల పల్లెటూరిలో పొల్యూషన్ పెరిగిపోతుందని...
అతి త్వరలో గచ్చిబౌలిలోని శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభం
హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. అతి త్వరలోనే గచ్చిబౌలిలోని శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నట్లు జీహెఛ్ఎంసీ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. "గ్రేటర్ హైదరాబాద్ నగరం...
ఏపీ పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాజమండ్రిలో ఐదు ఫ్లై ఓవర్లకు శంకుస్థాపన
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో పర్యటించారు. పర్యటనలో భాగంగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న గడ్కరీకి ఏపీ రవాణాశాఖ మంత్రి రామలింగేశ్వర రావు,...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్లు అందించేందుకు ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇ-వెహికల్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్లను అందించాలని...
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 2023 జనవరి 1 వరకు బాణసంచాపై పూర్తి నిషేధం
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాలుష్యాన్ని నివారించడానికి ఆప్ ప్రభుత్వం మరోసారి బాణసంచాని నిషేధించింది. బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం మరియు పేల్చడంపై నిషేధం విధించింది. ఈ నిషేధం జనవరి...
పర్యావరణంపై ఉన్న పళంగా ప్రేమ కలిగింది, ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విమర్శలు
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం, విశాఖపట్నం పారిశ్రామిక కాలుష్యం నివారణ సంబంధిత అంశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం వరుస ట్వీట్స్ చేశారు. విశాఖపట్నం పారిశ్రామిక కాలుష్యం, విషవాయువు లీక్ మరియు...
ఏపీ పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోని పరిశ్రమల శాఖపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు పోర్టులు,...
జీవో 111 పరిధి గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పరివాహక ప్రాంతానికి సంబంధించి అమల్లో ఉన్న జీవో నెంబర్ 111 ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...