Home Search
కుప్పం - search results
If you're not happy with the results, please do another search
కుప్పంలోనూ “సిద్ధం”..! హీటెక్కనున్న రాజకీయం!!
ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మాటల తూటాలతో, కోడిగుడ్డు, పప్పుల బహుమానాల పేరుతో రంజుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందురు కలిసి వచ్చినా సిద్ధం అంటూ ఊరూరా...
మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన
రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు కదులుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి ముందుకు అడుగులేస్తున్నారు. దాదాపు...
కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ.. చంద్రబాబు టార్గెట్ ఇదే..
ఆంధ్రప్రదేశ్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నాయకులు ఎవరూ లేరు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తొంభై వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. లక్ష ఓట్లకు దగ్గరగా వచ్చి ఆగిపోయారు....
టీడీపీ ‘యువగళం’ ఆగదు.. జనసేన ‘వారాహి’ ఆగదు, మా యాత్రలను జీవో 1 అడ్డుకోలేదు – కుప్పం సభలో...
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 'యువగళం' ఆగదని.. అలాగే జనసేన 'వారాహి' కూడా ఆగదని ప్రకటించారు యువనేత నారా లోకేష్. శుక్రవారం కుప్పంలో లోకేష్ నేతృత్వంలో 'యువగళం' పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...
సీఎం జగన్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుపై పోటీకి సిద్ధం – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పీలేరు పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై చేసిన విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా...
ప్రతిపక్షాలన్నీ సంయుక్తంగా పోరాడాల్సిన సమయమిది, కుప్పం ఘటనపై చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటి వద్ద ఈ సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన...
కుప్పంలో మరోసారి ఉద్రిక్తత.. గుడిపల్లిలో అడ్డుకున్న పోలీసులు, నిరసనగా రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు
కుప్పంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో గత రెండు రోజులుగా పర్యటిస్తుండటం తెలిసిందే. అయితే...
కుప్పంలో నా సొంత ప్రజలను కలుసుకోకుండా చేసేందుకే జీవో నెంబర్ 1ను తెచ్చారు – టీడీపీ అధినేత చంద్రబాబు
కుప్పంలో నా సొంత ప్రజలను కలుసుకోకుండా చేసేందుకే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తెచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఏపీలో రోడ్ షోలు, ర్యాలీలకు అనుమతి...
కుప్పంలో ఉద్రిక్తత.. రోడ్ షో, ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు, చంద్రబాబుకు నోటీసులు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బుధవారం ఆయన కుప్పంలో చేపట్టిన రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ...
ఏపీ ప్రజలకు శుభవార్త, జనవరి నుంచి పెన్షన్ రూ. 2,750కు పెంపు – కుప్పం సభలో ప్రకటించిన సీఎం...
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. వచ్చే జనవరి నుంచి రాష్ట్రంలో పింఛన్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో 'వైఎస్సార్...