Home Search
క్రికెటర్ అంబటి రాయుడు - search results
If you're not happy with the results, please do another search
అందుకే వైసీపీకి రాజీనామా చేశా.. అంబటి క్లారిటీ
రాజకీయ పార్టీలో చేరి.. అతి తక్కువ రోజులకే రాజీనామా చేసిన వ్యక్తిగా క్రికెటర్ అంబటి రాయుడు నిలిచారు. కొద్దిరోజులుగా వైసీపీకి దగ్గరగా ఉంటోన్న అంబటి రాయుడు ఇటీవలే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు....
జగన్కు షాక్.. వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ హైకమాండ్కు ఊహించని షాక్ తగిలింది. క్రికెటర్, కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ తీర్థం పుచ్చుకొని కనీసం వారం...
మోదుగులకు షాక్.. అంబటికి గుంటూరు ఎంపీ టికెట్..?
గుంటూరు లోక్ సభ స్థానంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. 2019లో ఓటమి తర్వాత రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్న మోదుగుల.. గత ఆరు నెలలుగా తిరిగి రాజకీయాల్లో యాక్టివ్...
అంబటి రాయుడు ఎంట్రీ కన్ఫర్మ్, మరి సీటు సంగతి?
టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ ప్రవేశానికి రంగం సిద్దమయ్యింది. త్వరలోనే ఆయన వైఎస్సార్సీపీలో చేరేందుకు అంతా రెడీ చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాయుడు ఇటీవలే ఐపీఎల్...
టికెట్ నిరాకరించిన జగన్.. జనసేనలో చేరేందుకు సిద్ధమయిన వైసీపీ ఎమ్మెల్యే
ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార పార్టీలో అసంతృప్తి సెగలుగక్కుతోంది. పెద్ద సంఖ్యలో అసంతృప్తులు వైసీపీకి పంగనామాలు పెట్టేస్తున్నారు. జనసేన, తెలుగు దేశం పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే వల్లభనేని బాలశౌరి, క్రికెటర్ అంబటి...
వైసీపీ విషప్రచారాన్ని నమ్మొద్దు.. కాపులకు పవన్ సూచన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కాపుల చుట్టు తిరుగుతున్నాయి. కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో అతిపెద్ద సామాజికవర్గం కాపులదే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 శాతం మంది కాపులు ఉన్నారు....
ఐపీఎల్లో హైదరాబాద్ నుంచి సన్ రైజర్స్ టీమ్..మరి ఏపీ నుంచి ఇంకో ఐపీఎల్ టీమ్ వస్తే?
నిత్యం రాజకీయాలు, ప్రభుత్వం పాలన విషయాల్లో తలమునకలయ్యే ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇటీవల ఒక ప్రతిపాదన చేశారు. ఆంధ్రప్రదేశ్కు సైతం ఒక ఐపీఎల్ జట్టు ఉంటే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన...
వైసీపీకి దూరమవుతోన్న కాపు నేతలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ కాపు సామాజికవర్గం చుట్టే తిరుగుతున్నాయి. ఏపీలో 23 శాతం మంది ఓటర్లు కాపులే. అందుకే కాపు సామాజిక ఓటు...
ఐపీఎల్ మెగా వేలం-2022: తొలిరోజున 10 ప్రాంఛైజీలు దక్కించుకున్న ఆటగాళ్లు వీళ్ళే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2022 పక్రియ బెంగళూరులో జరుగుతుంది. నేడు, రేపు (ఫిబ్రవరి 12, 13) రెండ్రోజుల పాటుగా ఈ వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ మెగా వేలంలో మొత్తం 590...