Home Search
గట్టిపోటీ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ రణరంగం నుంచి పొరుగు రాష్ట్రాలకు..
ఎన్నికల వేళ ప్రచారం అన్నిటికంటే చాలా ముఖ్యం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజల మధ్యే తిరగడం, ఉండడం మరింత ముఖ్యం. ఐదేళ్లు ఎలా ఉన్నదానికంటే చివరి నెల రోజులు ఎలా ఉన్నామన్నదానిపై...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీనేంటి?
తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన హస్తం పార్టీ అదే జోష్తో త్వరలో రానున్న పార్లమెంటు సీట్లపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని..ఓ రెండు పార్లమెంటు...
లోక్ సభ ఎన్నికల గేమ్ షురూ అయినట్లేనా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలపైన ప్రధాన పార్టీలన్నీ కసరత్తు షురూ చేశాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల పరాజయాన్ని అంతా మరిచిపోయేలా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి...
15 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులకు టెన్షన్ టెన్షన్
కాసేపట్లో ముగియనున్న పోలింగ్ కార్యక్రమంలో..ఎవరు ఏ పార్టీకి ఓటేసారో అన్న టెన్షన్ అభ్యర్ధులకు పట్టుకుంది. ప్రధాన పార్టీలతోనే పోరు అనుకుంటే చాలాచోట్ల నిలబడ్డ స్వతంత్రులు అభ్యర్దులకు టెన్షన్ తీసుకువస్తున్నారన్న టాక్ వారిలో కొత్త...
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కీలకంగా బీజేపీ
తెలంగాణ ఎన్నికల సమరం ఉత్కంఠగా మారుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే త్రిముఖ పోటీ కనిపించగా.. చాలా చోట్ల కాంగ్రెస్...
ట్టిటర్లో దూసుకెళుతున్న ప్రధాని మోడీ
విశ్వగురువుగా కీర్తించపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గౌరవం ఏటా పెరుగుతోంది. ప్రపంచంలోని అగ్రదేశాలు సైతం మోడీకి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నాయి. ఒకప్పుడు మోడీ పర్యటనపై నిషేధం విధించిన అగ్రరాజ్యం అమెరికా సైతం...
వెస్టిండీస్ తో భారత్ రెండో టీ20 నేడే, మరో విజయంపై రోహిత్ సేన కన్ను
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు (ఆగస్టు 1, సోమవారం) వార్నర్ పార్క్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.00 గంటల నుంచి ఈ టీ20...
రెండోదశ అసెంబ్లీ ఎన్నికలు: బెంగాల్ లో 80.43, అస్సాంలో 74.79 శాతం పోలింగ్
పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు వరకు పశ్చిమబెంగాల్ లో 80.43 శాతం, అస్సాంలో 74.79 శాతం పోలింగ్ నమోదైనట్టు...
ముగిసిన తొలిదశ పోలింగ్: 6 గంటలకు బెంగాల్ లో 79.79, అస్సాంలో 72.14 శాతం
--> పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో తోలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు పశ్చిమబెంగాల్ లో 79.79 శాతం, అస్సాంలో 72.14 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర...
భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 నేడే
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో...