Home Search
గిద్దలూరు - search results
If you're not happy with the results, please do another search
ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడతారు?
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రకాశం జిల్లాలోని దర్శిపైనే అందరి చూపు ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను వైఎస్సార్సీపీ అధిష్టానం పక్కన పెట్టడంతో... వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి ఈ...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
మరో 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగు దేశం పార్టీ స్పీడ్ పెంచేసింది. ఈసారి గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది....
టీడీపీలోకి మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలో రాజకీయసమీకరణాలు మారిపోతున్నాయి. వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్ది రోజులుగా మాగుంట సీటు కోసం పట్టుబట్టగా.. అధిష్టానం మాత్రం చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించింది. చివరకు...
రఘురామకృష్ణం రాజుపై మహిళా అభ్యర్థి
ఏపీలో అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తున్న వైసీపీ అధినేత జగన్.. తాజాగా ఆరో జాబితాను విడుదల చేశారు. అయితే మొదటి, రెండు జాబితాలలో ఊహించని విధంగా అసంతృప్త రాగాలు...
వైసీపీకి బాలినేని రాజీనామా?. ఇదీ క్లారిటీ..
అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, జంపింగ్ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఈసారి టికెట్ దక్కదని భావించిన నేతలంతా పార్టీలు మారేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే...
పవన్, చంద్రబాబు భేటీ.. జనసేనకు కేటాయించబోయే స్థానాలపై చర్చ
ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఈసారి ఎలాగైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని తహతహలాడుతోంది. అందుకోసమే ఈసారి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. వైసీపీ సర్కార్ను కూల్చేయడమే ధ్యేయంగా.....
జనసేనాని పోటీ అక్కడినుంచేనా..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. అందరి దృష్టి ఏపీపైకి వెళ్లింది. మరో నాలుగైదు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలో ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దూకుడు...
కడప పెద్ద దర్గాను సందర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇఫ్తార్ విందుకు హజరు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం కడప పెద్ద దర్గాను సందర్శించారు. ముస్లింలతో కలిసి ప్రార్థన చేసిన ఆయన, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు...
ఏప్రిల్ 19, 20, 21 తేదీల్లో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 19, 20, 21 తేదీల్లో.. మూడు రోజులపాటు కొనసాగే ఈ పర్యటనలో ఆయన జిల్లా...