Home Search
గుడ్ న్యూస్ - search results
If you're not happy with the results, please do another search
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరక్షన్లో తెరకెక్కిన సలార్ మూవీ..కాస్త స్లోగానే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ రికార్డులనే క్రియేట్ చేసింది. టాలీవుడ్, బాలీవుడ్లో...
గుడ్ న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు..
తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నసమయం ఆసన్నమయింది. 9 ఏళ్లుగా లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుల కోసం ఎప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే...
సెలబ్రెటీలకు ఎలాన్ మస్క్ అలా గుడ్ న్యూస్ చెప్పేరా?
అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో మరో కీలక మార్పును తీసుకువచ్చారు ఎలాన్ మస్క్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షాకులు, సర్ఫ్రైజ్లు ఇవ్వడంలో ముందు వరుసలో ఉండే మస్క్ ఈ సారి...
యాత్రికులకు సికింద్రాబాద్ రైల్వే గుడ్ న్యూస్..!
సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రకటించింది. కాశీ, గయ పవిత్ర పిండదాన్ యాత్ర పేరుతో సెప్టెంబరు 26,...
రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమం
అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు అపోజిషన్ పార్టీల ఊహాగానాలకు చెక్ పెడుతూ.. రైతన్నలకు బుధవారం పెద్ద శుభవార్తనే వినిపించారు సీఎం కేసీఆర్. తెలంగాణలో రుణమాఫీ అసాధ్యం అంటూ వినిపిస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్...
వాట్సాప్ కాల్స్ చేసే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి అద్భుతమైన ఫీచర్
వాట్సాప్ కాల్స్ చేసే వారికి గుడ్ న్యూస్ అందించింది వాట్సాప్. అందుబాటులోకి మరో అద్భుతమైన ఫీచర్ తీసుకు వస్తోంది. మెటా నుంచి వచ్చిన ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ అంటేనే విపరీతమైన...
భారత్లో పేదరికం తగ్గింది.. గుడ్ న్యూస్ చెప్పిన ఐక్యరాజ్య సమితి
భారతదేశంలో పేదరికం (Poverty) గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్య సమితి (United Nations) నివేదిక తెలిపింది. 15 ఏళ్లలో మొత్తంగా 41.5 కోట్ల మంది దారిద్య్రం నుంచి బయటపడ్డారని చెప్పింది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా...
గుడ్ న్యూస్… కేవలం రూ.999 కే జియో భారత్ 4జీ ఫోన్
రిలయన్స్ జియో తాజాగా మరో సంచలనం క్రియేట్ చేసింది. కేవలం రూ.999కే జియో భారత్ (Jio Bharat) 4జీ ఫోన్ను లాంఛ్ చేసింది. ఇది ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ అని చెబుతూనే.....
ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్ టాపర్లకు గుడ్ న్యూస్.. నగదు ప్రోత్సాహకాలు ప్రకటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని 10వ తరగతిలో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో...
ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత...