Home Search
గోదావరి - search results
If you're not happy with the results, please do another search
ఉభయ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార , ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచారాలలో దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను చేస్తున్నారు....
గోదావరి ఎక్స్ప్రెస్ ప్రత్యేకతలు ఇవే..
గోదావరి ఎక్స్ప్రెస్.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేవారికి ఈ ట్రైన్ తెలిసే ఉంటుంది. తెలియడమే కాదు.. వారికి ఈ ట్రైన్ అంటే ఒక ఎమోషన్. 50 ఏళ్లుగా ఈ ట్రైన్ హైదరాబాద్-విశాఖపట్నం మధ్యలో...
గోదావరి జిల్లాల్లో జనసేనాని పర్యటన
ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకేనేమో జనసేన అధినేత ఫోకస్ ఎక్కువగా భీమవరం , విశాఖ వైపే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు స్థానాలలో గతంలో పోటీ చేసి...
గోదావరి జిల్లాలపైకి జగన్ బీసీ బాణం
ఎన్నికలవేళ ఏపీలో ప్రధాన పార్టీలన్నీ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎత్తుగడలు వేస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ ముందుకు వెళ్తుంటే.. అటు జగన్ సర్కార్ను గద్దె దించి అధికారం...
ఉభయగోదావరి జిల్లాలపై పవన్ ఫోకస్
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుసగా మూడురోజుల పాటు పర్యటించారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తారని చెబుతున్న కాకినాడ సిటీతో...
రేపు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సీఎం జగన్.. కొవ్వూరులో ‘జగనన్న విద్యాదీవెన’ నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (బుధవారం, మే 24, 2023) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కొవ్వూరు పట్టణంలో 'జగనన్న విద్యాదీవెన' నిధులను విడుదల చేయనున్నారు....
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరామర్శ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఇటీవలి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని...
రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరామర్శ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (బుధవారం, మే 10, 2023) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఇటీవలి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను...
రేపు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రేపు ఆయన నర్సాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు....
ఈ నెల 18న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవంబర్ 18న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నర్సాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, సబ్...