Home Search
గ్జిబిషన్ గ్రౌండ్స్ - search results
If you're not happy with the results, please do another search
ఈనెల 29న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ.. ముఖ్య అతిథిగా పార్టీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవ సభ ఈనెల 29న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగనుంది. ఆరోజున తెలంగాణ టీడీపీ శాఖ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేటి నుంచే నుమాయిష్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. కాగా 82వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నుమాయిష్...
నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ‘అలయ్-బలయ్’.. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరు
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నేడు 'అలయ్-బలయ్' కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గొప్పగా చాటిచెప్పేలా ప్రతి ఏటా దసరా పండుగ తర్వాతి రోజున ఆయన 'అలయ్-బలయ్' నిర్వహిస్తుండటం తెలిసిందే....
నుమాయిష్కు జేఎన్ 1 ఎఫెక్ట్..
హైదరాబాద్లో నుమాయిష్ అంటేనే ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన క్రేజ్ కంటెన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం అయిందంటే చాలు లక్షలాది మంది జనాలు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి...
హైదరాబాద్లో చేప మందు పంపిణీని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. రెండు రోజుల పాటు (శుక్రవారం, శనివారం) చేప మందు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర...
టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన పొలిట్ బ్యూరో సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం అయింది. మంగళవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన ఈ భేటీలో...
నుమాయిష్-2022లో తెలంగాణ అటవీశాఖ స్టాల్ కు ప్రథమ బహుమతి
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) లో తెలంగాణ అటవీ శాఖ తరపున ఏర్పాటు చేసిన స్టాల్ కు ప్రథమ బహుమతి దక్కింది. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన...
తెలంగాణ ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించడానికే ప్రజా సంగ్రామ యాత్ర: బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న తన పాదయాత్రను ప్రారంభించారు. శనివారం ఉదయం ముందుగా హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి...
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రేపే ప్రారంభం
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేప్పట్టబోతున్న పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది. రేపు (ఆగస్టు 28, శనివారం) ఉదయం 9.30...
జనసేన-బీజేపీ లాంగ్ మార్చ్ వాయిదా
ఫిబ్రవరి 2న రాజధాని అమరావతి రైతులకు భరోసా ఇస్తూ విజయవాడలో భారీ కవాతు నిర్వహించాలని జనసేన, బీజేపీ పార్టీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాంగ్మార్చ్ను వాయిదా వేసుకున్నట్లు ఏపీ బీజేపీ...