Home Search
గ్రీన్ ఎనర్జీ - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో గ్రీన్ ఎనర్జీ పైలట్ ప్రాజెక్ట్.. తిరుమలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పర్యావరణ పరిరక్షణకు గుర్తింపుగా, ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో పైలట్ గ్రీన్ పవర్ ఉత్పత్తి కేంద్రానికి భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ...
సీఎం జగన్ దావోస్ పర్యటన: అదానీ గ్రీన్ ఎనర్జీతో రూ. 60 వేల కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్న...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం లోని బృందం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా దావోస్ పర్యటనలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక...
గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన, 5410 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా పరిధిలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్...
రేపు కర్నూల్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన, గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (మే 17, మంగళవారం) కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండా...
ఫిబ్రవరి 6న కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్-2023 ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఫిబ్రవరి 6, సోమవారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని మోదీ బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్...
సీఎం జగన్ దావోస్ పర్యటన: ఏపీలో రూ. 65 వేల కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చిన గ్రీన్ కో, అరబిందో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థలను సంయమనం చేసుకుంటూ అభివృద్ధికి బాటలు వేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా మంగళవారం...
బడ్జెట్లో ఏఏ అంశాలుండబోతున్నాయి?
ఈ సారి ఓటాన్ బడ్జెట్ ఎలా ఉండబోతోంది. ఎలక్షన్ ఇయర్ కావడంతో సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తారా ? లేక ఆర్ధిక వృద్ధి పరుగులు పెట్టేలా బడ్జెట్ను రూపొందిస్తారా ? వేతన జీవికి...
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశం.. భారీ పరిశ్రమల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పరిశ్రమల...
అదానీ గ్రూప్ వ్యవహారంపై ఆర్బీఐ దృష్టి.. రుణాల వివరాలు తెలియజేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు?
గడచిన నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిన అదానీ గ్రూప్ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన...
సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. కడపలో స్టీల్ ప్లాంట్ సహా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు పలు ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు....