Home Search
జీవీఎల్ - search results
If you're not happy with the results, please do another search
నెల రోజులుగా కనిపించని బీజేపీ నేతలు
ఏపీలో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. అయితే ఏపీకి చెందిన ముగ్గురు ముఖ్యమైన బీజేపీ నేతలు మాత్రం నెల రోజులుగా ఎక్కడా కన్పించడం లేదన్న వార్తలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు...
బీజేపీలో సీనియర్లకు హ్యాండిచ్చిన హైకమాండ్.. చంద్రబాబే కారణామా?
సీనియర్లను పక్కన పెట్టేసింది.. గెలుపు గుర్రాలకే చాన్స్ అని బీజేపీ హైకమాండ్ బలగుద్ది చెప్పింది. సీనియర్లు, జూనియర్లు అన్నది ముఖ్యం కాదని.. గెలుస్తారా లేదా అన్నదన్నే పరిగణనలోకి తీసుకుంటామని అనేకసార్లు చెప్పిన బీజేపీ...
పురందేశ్వరి అలక నిజమేనా?
పొత్తులో అలకలు సాధారణమే. ఏ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా కొందరిలో 'అసంతృప్తి' చిన్న విషయమే. అయితే ఈ అలకలు, అసంతృప్తులు మొత్తం కూటమిని ప్రభావితం చేయకూడదు. ముఖ్యంగా కేడర్ను కన్ఫ్యూజన్లో పడేయకూడదు....
విశాఖ సీటు కోసం బీజేపీ, టీడీపీ పోటీ
కూటమిలో కొన్నిచోట్ల పొత్తుల లెక్కలు తప్పుతున్నాయి. కూటమి వల్ల తాము సీటు కోల్పోయామన్న కోపంతో ఆశావాహులు.. బాహాటంగానే విమర్శలకు, దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఇప్పుడు అధినేతలకు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. ఇప్పటికే పిఠాపురం,...
ఏపీలో బీజేపీ-వైసీపీ మధ్య పొత్తు నడుస్తోందన్న టీడీపీ నేతల వ్యాఖ్యలకు.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్
ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ, పార్టీల మధ్య ఇప్పుడే ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి ప్రధాన పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది. ఏఏ పార్టీల...
సామాజిక న్యాయం కోసమే ద్రౌపది ముర్ముకు మద్ధతు, ఆమెను రాష్ట్రపతిగా గెలిపిద్దాం: చంద్రబాబు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేసి ఆమె విజయానికి సహకరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము...
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీ లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీ లతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు సమావేశం అయ్యారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఉదయం అల్పాహార విందుకు బీజేపీ ఎంపీలను ఆయన ఆహ్వానించారు. ఈ సమావేశానికి...
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు: జిల్లాల వారీగా బీజేపీ ఇన్ఛార్జులు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 వ తేదీన 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పోరేషన్స్, మునిసిపల్, అలాగే ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి...
ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఇదే …
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం నాడు రాజ్యసభలో అమరావతి నుంచి ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలింపు అంశంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్న అడిగారు. ఈ...
బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం ప్రకటన: డీకే అరుణ, పురందేశ్వరికి చోటు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సెప్టెంబర్ 26, శనివారం నాడు జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 12 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మందిని జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, ఒక జాతీయ ప్రధాన...