Home Search
టెక్నాలజీ - search results
If you're not happy with the results, please do another search
గూగుల్ మ్యాప్స్లో ఏఐ టెక్నాలజీ ఎంటర్
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తూ మనుషులకు పెద్ద సవాల్ను విసురుతోంది. ఇప్పటి వరకూ అన్ని యాప్స్, అన్ని రంగాలలో ఎంటర్ అవుతున్న ఏఐ.. గూగుల్ మ్యాప్స్లోనూ ఎంటరయిపోయింది. తాజాగా ఏఐ...
ఈ టెక్నాలజీ బారిన పడకూడదంటే ఏం చేయాలి?
రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా డీప్ ఫేక్ టెక్నాలజీ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినీ నటి రష్మికకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుండడంతో...
కొంగరకలాన్లో ఫాక్స్కాన్ టెక్నాలజీస్ ప్లాంట్కు భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్, మొదటి దశలో 25 వేల ఉద్యోగాలకు అవకాశం
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫాక్స్కాన్ టెక్నాలజీస్ ప్లాంట్కు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కంపెనీ సీఈవో యాంగ్ లియూ, మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు...
మంత్రి కేటీఆర్ యూకే పర్యటన.. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్తో కీలక ఎంవోయూ, హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా యూకే పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అక్కడి ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలుసుకుంటున్నారు. అలాగే ప్రతిష్టాత్మక కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలలో పాల్గొంటున్నారు....
హైదరాబాద్లో నేటి నుంచి మూడు రోజుల జీ-20 సమ్మిట్.. డిజిటల్, టెలికాం టెక్నాలజీ వినియోగంపై కీలక వర్క్షాప్
జీ-20 సమావేశాల్లో భాగంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్లో ‘డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్' (డీఈడబ్ల్యూజీ) సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అల్కేష్...
మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు, టీటీడీ నిర్ణయం
తిరుమలలో మార్చి 1వ తేదీ నుంచి కొత్త రూల్ అమలులోకి రానుంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా మార్చి...
హైదరాబాద్ లో బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ స్మార్ట్ క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం హైదరాబాద్లో బాష్ సాఫ్ట్వేర్ స్మార్ట్ క్యాంపస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్...
జహీరాబాద్లోని నిమ్జ్లో రూ. 1,000 కోట్లతో వీఈఎం టెక్నాలజీస్ సంస్థ ఏర్పాటు.. శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు జహీరాబాద్ పర్యటనలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ క్రమంలో నిమ్జ్లో వీఈఎం...
విద్యుత్, అటవీ, గనులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా, వారికీ శాఖల కేటాయింపు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు...
ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం: సీఎస్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు....