Home Search
ట్రాఫిక్ నిబంధనలు - search results
If you're not happy with the results, please do another search
ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలు పాటించడం అన్నింటికన్నా ముఖ్యం: ఎన్టీఆర్
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బుధవారం నాడు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశంలో అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో పాటుగా పలువురు పోలీసు...
నేడు హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోదీ, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. పర్యటన షెడ్యూల్ ఇదే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి) 20వ వార్షికోత్సవ వేడుకలు మరియు 2022 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ క్లాస్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్...
నేడు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా “సామూహిక జాతీయ గీతాలాపన”
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8వ తేదీ నుండి "స్వతంత్ర భారత వజ్రోత్సవ" వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 22వ వరకు రోజువారీ కార్యక్రమాలతో ఈ వేడుకలను గొప్పగా జరపనున్నారు. ఈ...
మంథని సమీపంలో బస్సు ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
మంథని సమీపంలో కారు డ్రైవర్ అజాగ్రత్త మరియు అతి వేగంగా వాహనం నడుపుతూ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొనడం వలన బస్సు లోయలో పడింది. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ...
జనాలకు షాపింగ్ సరదా.. పోలీసులకు కొత్త పరేశాన్
అసలే ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్లో లులు మాల్ కొత్త సమస్యను తీసుకువచ్చింది. ఆఫర్ల మీద ఆఫర్లు.. ఆల్ ఇన్ వన్ ఎంటర్టైన్మెంట్ ఏరియా కావడంతో లులు మాల్కు సిటీజనులు తెగ...
రేపే ఉద్యోగుల ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం.. అనుమతి లేదంటున్న ఏపీ పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ విషయమై ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే రాష్ట్ర జిల్లా కేంద్రాలలో రిలే నిరాహార దీక్షల ద్వారా తమ నిరసనను తెలుపుతున్నారు ఉద్యోగులు. ఈ...
ఖైరతాబాద్ లో పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనం
తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి పండుగ పూజలు, ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి...
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకోవాలి: స్పీకర్
మార్చి 15వ తేదీ నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సభల నిర్వాహణ, శాంతిభద్రతలు, కరోనా నివారణ వంటి అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసుశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం...
నేటి నుంచి నాలుగు రోజుల పాటుగా మేడారం మినీ జాతర
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో మినీ జాతర నేడు ప్రారంభమైంది. ఈ మేడారం మినీ జాతర ఫిబ్రవరి 24 నుండి ఫిబ్రవరి 27 వరకు జరగనుంది. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మల జాతరకు...