Home Search
డిజిటల్ ఇండియా - search results
If you're not happy with the results, please do another search
డిజిటల్ ఇండియా అవార్డులు-2022 ను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు (జనవరి 7, శనివారం) న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏడవ ఎడిషన్ డిజిటల్ ఇండియా అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్...
ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భేటీ.. డిజిటల్ ఇండియా మిషన్ సహకారానికి హామీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా డిజిటలైజేషన్పై కేంద్రం దృష్టి సారించడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. అలాగే భారతదేశం తన డిజిటల్ ఇండియా విజన్ను...
రేపటి నుంచే దేశంలో రిటైల్ డిజిటల్ రూపాయి ప్రయోగాత్మక ప్రాజెక్టు ప్రారంభం, ఆర్బీఐ ప్రకటన
దేశంలో రిటైల్ డిజిటల్ రూపాయి (e₹-R) కోసం మొదటి పైలట్/ప్రయోగాత్మక ప్రాజెక్టును రేపు (2022, డిసెంబర్ 1) ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ...
దేశంలో డిజిటల్ రూపాయి-హోల్సేల్ ప్రయోగాత్మక ప్రాజెక్టు ప్రారంభం, వివరాలివే…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)పై కాన్సెప్ట్ నోట్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా నిర్దిష్ట వినియోగ అవసరాల కోసం దేశంలో...
త్వరలోనే డిజిటల్ రూపాయి పైలట్ లాంచ్, కాన్సెప్ట్ నోట్ను విడుదల చేసిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)పై కాన్సెప్ట్ నోట్ను విడుదల చేసింది. త్వరలోనే నిర్దిష్ట వినియోగ అవసరాల కోసం దేశంలో డిజిటల్ రూపాయి (ఇ-రూపీ)ని...
ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా ర్యాంకింగ్స్-2022: దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్
దేశంలోని అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలను జాబితాను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద ఈ సంవత్సరం ఇండియా ర్యాంకింగ్స్-2022 ను కేంద్ర...
ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనలు ప్రచురించవద్దు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు కేంద్రం సూచన
ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ యొక్క ప్రకటనలకు దూరంగా ఉండాలని, ప్రచురించవద్దని ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాకు కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం నాడు ఒక సూచనను జారీ...
బెంగళూరులో సెమికాన్ ఇండియా సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
గ్లోబల్ సెమీకండక్టర్ సప్లై చైన్లో భారత్ను కీలక భాగస్వాముల్లో ఒకటిగా స్థాపించేందుకు సమిష్టి లక్ష్యం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెమికాన్...
డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ e-RUPI ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 2, సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ 'ఈ-రూపీ' (e-RUPI)ని ప్రారంభించారు. ప్రీపెయిడ్ ఈ-ఓచర్ అయిన ఈ-రూపీ ద్వారా క్యాష్ లెస్ (నగదు...
జాతీయ ఓటర్ల దినోత్సవం: డిజిటల్ ఓటర్ ఐడీ కార్డులు ఆవిష్కరణ
దేశంలో డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులు (ఈ-ఈపిఐసీ) అందుబాటులోకి వచ్చాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) సందర్భంగా సోమవారం నాడు కేంద్ర న్యాయ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ...