Home Search
ఢిల్లీ ప్రయాణం - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో 150 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రారంభించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, మూడు రోజులు ఉచిత ప్రయాణం
కాలుష్యంపై పోరులో ఢిల్లీ నేడు కొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో 150 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను సీఎం అరవింద్ కేజ్రీవాల్ జెండా ఊపి...
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణం – ఎమ్మెల్సీ కవిత
దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమని పేర్కొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ఆమె శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం...
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరగడం ఒక చారిత్ర సన్నివేశం – కేటీఆర్
రెండు దశాబ్దాల క్రితం జలదృశ్యం వద్ద ఉద్యమ నాయకుడు కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఊపిరి పోసుకున్న టీఆర్ఎస్ ఈరోజు అదే నాయకుడి చేతుల మీదుగా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి...
చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయా..? బీజేపీతో పొత్తు కుదురుతుందా..?
ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఈసారి సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు తెరిచివున్న అన్ని దారుల్లో దూసుకెళ్తోంది. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న...
ఈ పొత్తూ.. జగన్ ను చిత్తు చేసేందుకేనా?
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్ను గద్ది దించేందుకు రాజకీయ శక్తులన్నీ ఏకం అవుతున్నాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ మూడు పార్టీలూ అదే లక్ష్యంగాతో కలిసి.. లక్ష్యసాధనలో ముందుకు సాగుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి...
రెండు నెలలో ఎన్ని లక్షల విలువైనవి దోచాసారో తెలుసా?
ట్రైన్ జర్నీ చేసినప్పుడు రాత్రి ప్రయాణాలలో సుఖమంతమైన ప్రయాణాన్ని అందించడానికి రైల్వే శాఖ ఏసీ కోచ్లలో దుప్పట్లు, దిండ్లు సదుపాయాన్నికల్పించింది. అయితే అవసరానికి వాడుకోవాల్సిన వాటిని.. తమ తిరుగు ప్రయాణంలో తమతో పాటు...
మాజీ నక్సలైట్ సీతక్క.. ఇక మంత్రి ధనసరి అనసూయ
రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరి చూపూ అటే ఉంటుంది. ఏ నేత గెలుస్తారు. వారి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటూ చర్చలు షురూ చేస్తారు. అలా ...
రాజకీయ “సంఘర్షణ”లో రాములమ్మ
ఇరవై అయిదేళ్ల రాజకీయ ప్రస్థానంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 25 సంవత్సరాల తన రాజకీయ ప్రయాణం అప్పుడు.. ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే తనకు ఇస్తూ...
ఈవీలకు కొత్త రూట్..
రోడ్డు రవాణా వ్యవస్థ ముఖ్యంగా డీజిల్,పెట్రోల్పైనే ఆధారపడుతోందన్న విషయం తెలిసిందే. వీటి దిగుమతి కోసమే భారతదేశం భారీ ఎత్తున ఖర్చు పెట్టల్సి వస్తోంది.
మరోవైపు చమురును ఎక్కువగా వినియోగించడం వల్ల వాయుకాలుష్యం కూడా పెరుగుతోంది....
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు
విజయవాడ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ పరుగులు పెట్టేందుకు ముహుర్తం ఖరారయిపోయింది. సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఏకంగా...