Home Search
తిరుపతి లోక్సభ - search results
If you're not happy with the results, please do another search
తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం
తిరుపతి లోక్సభకు జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి 2,71,592 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి వైఎస్సార్సీపీ అభ్యర్ధికి మెజార్టీ...
ఏప్రిల్ 14 న తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పోటీచేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి గురుమూర్తి, రాష్ట్ర...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: ఏప్రిల్ 3 న పవన్ కళ్యాణ్ పాదయాత్ర, బహిరంగ సభ
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 3న తిరుపతి లోక్సభ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. బీజేపీ-జనసేన ఉమ్మడి...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తి సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు కలెక్టరేట్ లో కలెక్టర్ చక్రధర్ బాబుకు నామినేషన్ పత్రాలు...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతా మోహన్ పేరు ప్రకటన
తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరగనుంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ పేరును ప్రకటించారు....
తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పేరును బీజేపీ జాతీయ ప్రధాన...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్...
ఏపీ సీఎం జగన్ ను కలిసిన తిరుపతి లోక్సభ ఎంపీ అభ్యర్థి డా.గురుమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ నిర్వహించనున్నట్టు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: బరిలో నిలవనున్న బీజేపీ అభ్యర్థి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లోక్సభకు త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏ పార్టీ అభ్యర్థి బరిలో...