Home Search
తెలుగు తమ్ముళ్లు - search results
If you're not happy with the results, please do another search
తెగ టెన్షన్ పడుతున్న తెలుగు తమ్ముళ్లు
చిత్తూరు జిల్లాలో ఐదుమంది అభ్యర్ధులను, తిరుపతి జిల్లాలో ఇద్దరికి టీడీపీ అభ్యర్థులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్రావు, జీడి నెల్లూరు నియోజకవర్గం అభ్యర్థిగా విఎం.థామస్ను ఇద్దరూ కొత్తవారినే...
తెలుగు తమ్ముళ్లలో కొత్త పరేషాన్..
ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సొంతపార్టీలో అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో అలిగి పక్క పార్టీలకు వెళుతున్న నేతలతో కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇన్నాళ్లూ జెండా మోసిన తమకు కాకుండా ఎన్నికల...
అధికారపార్టీతో పాటు కేడర్ వల్ల భంగపాటు తప్పదా?
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ నియోజకవర్గాల వారీగా ఎవరికి వారే గెలుపు తమదేనంటే కాదు తమదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఏపీలో కీలక నియోజకవర్గం అయిన ఉండిలో.. ఈ సారి గెలుపు ఎవరిని...
ఈసారి కూడా వైసీపీదే విజయమా?
కర్నూల్ జిల్లా గుంతకల్లులో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. తెలుగు దేశం పార్టీ తరపున మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పోటీ చేస్తుండగా.. వైఎస్సార్సీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఎన్నికల బరిలో ఉండటంతో...
చౌదరి రెబల్గా పోటి చేసి టీడీపీకి షాక్ ఇస్తారా?
అనంతపురంలో టీడీపీ అంతర్గత యుద్ధం కొనసాగుతూనే ఉంది. సీటు ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వెనక్కి తగ్గడంలేదు. చంద్రబాబుతో తాడోపెడో తేల్చుకుంటున్నారు. అనంతపురం సీటును చంద్రబాబు అమ్ముకున్నారని బహిరంగగానే నిప్పులు...
చల్లారని సెగ.. ఈ గొడవకు ఎండ్ కార్డ్ లేనట్టేనా?
బుజ్జగించడం అంత చిన్నపని కాదు. కొన్నిసార్లు పార్టీ పెద్దలే దిగివచ్చినా నేతల కోపాన్ని తగ్గించలేదు. పొత్తు ధర్మమేమో కానీ చంద్రబాబుకు పలు నియోజకవర్గాలు పెద్ద తలనొప్పులనే తీసుకొచ్చాయి. ఎన్నికల వేళ హాయిగా ప్రచారం...
టీడీపీలో ముదురుతోన్న అసంతృప్తుల రచ్చ
టికెట్ ఆశించి చివరకు అది దక్కకపోతే నేతలు చేసే రచ్చ అంతాఇంతా కాదు. ఎంతో ఖర్చు పెట్టామని.. తమకే సీటు కేటాయించకపోతే ఎలా అని లబోదిబోమంటారు. అలాంటిది ముందుగా అభ్యర్థిగా నువ్వే అని...
నానిని కలవరపెడుతున్న పాత రికార్డు!
ఏపీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మచిలీపట్నం రాజకీయాలు రంజుగా మారాయి. కాపు సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉండే సాగర నగరంలో ఈసారి కాపు వర్సెస్ బీసీ ఫైట్ ఆసక్తిని రేపుతోంది. మచిలీపట్నం నుంచి...
ధర్మవరం సుబ్బారెడ్డికే బీ ఫామ్ ఇస్తున్నారా?
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అయితే అంతకుముందు ఇంచార్జిగా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డి మాత్రం..ఈ...
ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు?
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ గెలుపోటముల లెక్కలు ఎక్కువ అవుతున్నాయి. ఏ జిల్లా ఎవరికి పట్టం కడుతుంది? ఏ ప్రాంతం ఎవరిని అక్కున చేర్చుకుంటుందనే విషయాన్ని తేల్చడానికి పొలిటికల్ సర్వేలు పోటీ పడుతున్నాయి....