Home Search
త్రిదండి చినజీయర్ స్వామి - search results
If you're not happy with the results, please do another search
‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామికి దేశ అత్యున్నత మూడో పురస్కారమైన 'పద్మభూషణ్' అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది...
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన త్రిదండి చినజీయర్ స్వామి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శనివారం ఉదయం త్రిదండి చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శంషాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2, 2022 నుంచి ఫిబ్రవరి...
సమ్మక్క-సారలమ్మలపై వ్యాఖ్యల వివాదంపై చినజీయర్స్వామి వివరణ
మహిళలను, దేవతలని చిన్నచూపు చూసే అలవాటు మాకు లేదని తెలిపారు త్రిదండి చినజీయర్ స్వామి. ఇటీవల మేడారం సమ్మక్క, సారలమ్మ పై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివాదం చెలరేగిన విషయం తెలిసిందే....
శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం: చినజీయర్ స్వామి చేతుల మీదుగా అంకురార్పణ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటినుంచి 12 రోజులపాటు జరుగనున్న మహా క్రతువులో భాగంగా తొలిరోజైన బుధవారం ఉదయం...
సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీని ఆహ్వానించిన చినజీయర్ స్వామి
శంషాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని శనివారం నాడు త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ఫిబ్రవరి 2,...
చినజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్
సెప్టెంబర్ 14, సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని ఆశ్రమంలో త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఇటీవల చినజీయర్ స్వామి మాతృమూర్తి పరమపదించారు. ఈ...
కొండపోచమ్మ సాగర్ : మర్కూక్ పంప్హౌస్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే అపూర్వ ఘట్టం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా మే 29, శుక్రవారం నాడు ఆవిష్కృతం...
సమతా కుంభ్-2024 బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ ఇదే..
సమతా కుంభ్-2024 బ్రహ్మోత్సవాలకు ఆధ్యాత్మిక నగరం శ్రీరామనగరం సిద్ధమయింది. హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి...
ముచ్చింతల్ లో ముగింపు వేడుకలు.. చాటిచెప్పిన ‘సమతామూర్తి’ స్ఫూర్తి
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి...
ముచ్చింతల్ లో శ్రీ రామానుజాచార్య స్వర్ణమూర్తి విగ్రహావిష్కరణ చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి సమారోహ ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో...