Home Search
దిల్ రాజ్ - search results
If you're not happy with the results, please do another search
నిజామాబాద్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో దిల్ రాజ్ పోటీ..?
సినీ నిర్మాత దిల్ రాజ్.. కొద్దిరోజులుగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దిల్ రాజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. కానీ ఎన్నికలొచ్చే...
నేడే రాజ్కోట్లో శ్రీలంకతో భారత్ చివరి టీ20 మ్యాచ్, సిరీస్ కైవసం చేసుకునేదెవరో?
భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైన విషయం తెలిసిందే. జనవరి 3న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన తోలి టీ20లో భారత్ జట్టు రెండు...
కొత్త తరహా ప్రజాస్వామ్యం..?
ప్రజాస్వామ్య దేశంలో పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. చర్చించి.. ప్రశ్నించి.. సమాధానబరిచి ఆమోదం పొందాల్సిన బిల్లులు.. చర్చలు, ప్రశ్నలు, సమాధానాలు లేకుండానే పాసైపోతున్నాయి. ఆ బిల్లుల సంగతి అటుంచితే, పదో.. ఇరవయ్యే కాదు.. యాభయ్యో.....
మూడో టీ20లో శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్, 2-1 తేడాతో సిరీస్ కైవసం
ఇండియా, శ్రీలంక మధ్య హోరాహోరీగా సాగిన సిరీస్లో భారత్ ఘనవిజయం సాధించింది. రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో ఆఖరి టీ20 మ్యాచ్లో 2-1 తేడాతో 91 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ని...
శ్రీలంకతో టీ20 పోరుకు భారత్ సిద్ధం, నేడే తోలి టీ20 మ్యాచ్
భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు (జనవరి 3, మంగళవారం) రాత్రి 7 గంటల నుంచి తోలి టీ20 జరగనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో...
ఈనెల 26 నుండి 30 వరకు హైదరాబాద్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస, ఏర్పాట్లపై సీఎస్...
దక్షిణాది పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్, గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రులు హాజరు
ప్రతి ఏటా దేశంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు కేంద్ర ఆయుష్ శాఖ దేశంలో పలు ప్రాంతాల్లో వరుసగా...
ఐపీఎల్ మెగా వేలం-2022: తొలిరోజున 10 ప్రాంఛైజీలు దక్కించుకున్న ఆటగాళ్లు వీళ్ళే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2022 పక్రియ బెంగళూరులో జరుగుతుంది. నేడు, రేపు (ఫిబ్రవరి 12, 13) రెండ్రోజుల పాటుగా ఈ వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ మెగా వేలంలో మొత్తం 590...
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 : 15 మందితో కూడిన భారత జట్టు ఎంపిక
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 న్యూజిలాండ్ లో మార్చి 4, 2022 నుండి ఏప్రిల్ 3, 2022 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే భారత్ జట్టును...
జాతీయస్థాయిలో గ్రామ, మండల, జిల్లా పరిషత్ లకు 12 అవార్డులు, సీఎం కేసీఆర్ సన్మానం
జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్థానిక సంస్థలకు, 2019-20 సంవత్సరానికి గాను, కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ అవార్డు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ కు...