Home Search
నర్సాపురం - search results
If you're not happy with the results, please do another search
నర్సాపురం పర్యటనలో సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేశారు....
రేపు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రేపు ఆయన నర్సాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు....
ఈ నెల 18న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవంబర్ 18న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నర్సాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, సబ్...
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం నాడు అరెస్ట్ చేసింది. ఆయనను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 124ఏ, 153 బి, 505 ఐపీసీ, 120 బి సెక్షన్ల కింద...
ఉండిలో ఫలితాలు తారుమారవుతాయా?
ఏపీలో జనసేన, బీజేపీ,టీడీపీ కూటమి చాలా బలంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నర్సాపురం ఒకటిగా చెబుతారు. పైగా ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సొంత ప్రాంతం కావడంతో..2019 ఎన్నికలలో పవన్తో పాటు...
అధికారపార్టీతో పాటు కేడర్ వల్ల భంగపాటు తప్పదా?
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ నియోజకవర్గాల వారీగా ఎవరికి వారే గెలుపు తమదేనంటే కాదు తమదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఏపీలో కీలక నియోజకవర్గం అయిన ఉండిలో.. ఈ సారి గెలుపు ఎవరిని...
రామరాజు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల ప్రచారాల హీటు పెరిగిపోతోంది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీలు అలర్ట్ అవుతుండగా.. పార్టీల అధ్యక్షులు ప్రచారాలలో హోరెత్తిస్తున్నారు. అయితే...
రఘురామా.. తేలేది ఎప్పుడు హైడ్రామా?
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా కచ్చితంగా గెలవాల్సిన వ్యక్తుల్లో ఎంపీ రఘురామకృష్ణం రాజు ఒకరు. గత ఎన్నికల్లో నరసాపురం లోక్సభ నుంచి వైసీపీ ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన.. కొద్దికాలానికి గెలిచిన పార్టీని తిడుతూనే ఉన్నారు. అధికారికంగా...
ఆ నేత త్యాగంతో రఘురామకు లైన్ క్లియర్.. జోష్లో ఆర్ఆర్ఆర్ వర్గీయులు
రఘురామ టికెట్ ఎపిసోడ్ సుఖాంతం అయ్యేలాగే కనిపిస్తోంది. అయితే తాను అనుకున్న నర్సాపురం నుంచి కాదు కానీ వేరే నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణంరాజును పోటికి దింపాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రఘురామ...
పొలిటికల్ బరిలో కనిపించని ఆర్ఆర్ఆర్ పేరు
2019లో నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచిన కనుమూరు రఘురామ కృష్ణం రాజు ఈ సారి కనీసం పోటిలో నిలిచే అవకాశాలు కూడా లేవు. ఏ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఎన్నో ఆశలు...