Home Search
న్యాయవాదులు - search results
If you're not happy with the results, please do another search
మద్యం కేసులో చంద్రబాబుకు రిలీఫ్
తెలుగు దేశం పార్టీకి మంచి రోజులు వచ్చాయి. తెలుగు తమ్ముళ్లు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. రెండు కేసుల్లో బాబుకు అనుకూలంగా తీర్పు వెలువడింది....
చంద్రబాబుకు మళ్లీ షాక్.. రిమాండ్ పొడిగింపు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. జైలు నుంచి బయటకొచ్చేందుకు ఆయన శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. దేశంలోనే పేరుమోసిన న్యాయవాదులు.....
చివరకు.. నిరాశే మిగులుతోంది..!
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ న్యాయస్థానంలో విచారణకు వచ్చినప్పుడల్లా.. తీర్పు కోసం అంతటా ఉత్కంఠత ఏర్పడుతోంది. చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులే కాదు.. రెండు...
వినేవారుంటే బాబు ఇంగ్లీష్లో కూడా హరి కథలు చెబుతారు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నిత్యం జరుగుతూనే ఉంటుంది. సమయం దొరికనప్పుడల్లా వాళ్లు వీళ్లపైన.. వీళ్లు వాళ్లపైన బుసలుకక్కుతుంటారు. నిప్పులు చెరుగుతుంటారు. తప్పులను ఎత్తి చూపుతూ కాంట్రవర్సీ కామెంట్లు చేస్తుంటారు....
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. ట్రంప్ను వెంటాడుతున్న చిక్కులు
డొనాల్డ్ ట్రంప్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి ట్రంప్ను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. నిత్యం ట్రంప్ వార్తల్లో హైడ్లైన్స్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల వేడి...
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం – నారా లోకేష్
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆ పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సోమవారం 93వ రోజు యువగళం పాదయాత్రలో...
భారత్లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,178 కేసులు
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడం తెలిసిందే. అయితే తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు 7వేలకు లోపే...
వైఎస్ వివేకా హత్య కేసులో.. ఎర్ర గంగిరెడ్డికి నోటీసులు ఇవ్వాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అలియాస్ తుమ్మలపల్లి గంగిరెడ్డికి వ్యక్తిగతంగా నోటీసులు...
ఏపీ రాజధాని అమరావతి కేసులో సుప్రీం కీలక నిర్ణయం, 28వ తేదీనే విచారిస్తామని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును 28వ తేదీనే విచారిస్తామని న్యాయమూర్తి కెఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం, 28వ...
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అదానీ గ్రూప్ షేర్ల పతనంపై స్వయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు
అదానీ-హిండెన్బర్గ్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలి అదానీ గ్రూప్ షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా పతనమైన క్రమంలో దీనిపై లోతుగా అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు స్వయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది....