Home Search
పంచకర్ల రమేష్ బాబు - search results
If you're not happy with the results, please do another search
వైస్సార్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు
విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఆగస్టు 28, శుక్రవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
జనసేనకు ప్లస్ అవుతున్న పరిస్థితులు
పెందుర్తి నియోజకవర్గం జనసేనకు అనుకూలంగా మారుతుందన్న టాక్ నడుస్తోంది. ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అరాచకాలు, అక్రమాలు, అవినీతి జనసేనకు ప్లస్గా మారుతున్నాయన్న వాదన పెరుగుతోంది. అంతేకాదు ఈ నియోజక...
అనకాపల్లి ప్రచారంలో సినీ సెలబ్రెటీల హవా
అనకాపల్లి ప్రచారంలో రాబోయే ఎన్నికల కోసం పోటీ చేస్తున్న అభ్యర్థి కంటే ఎక్కువగా సినీ నటులే కనిపిస్తున్నారు. అభ్యర్థి సినీనటుడు కాకపోయినా.. సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కాకపోయినా కూడా ప్రచారంలో సెలబ్రెటీలు...
ఎవరి చేతిలో అభివృద్ధి ఉందనుకుంటున్నారు?
అభివృద్ధికి అవకాశాలున్నా.. పాలకులు నిర్లక్ష్యం వహిస్తే ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం పెందుర్తి నియోజకవర్గం. విశాఖపట్టణం నగరపాలక సంస్థ పరిధిలో ఈ నియోజకవర్గం ఉంటుంది. వాణిజ్య కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతం పెందుర్తి....
ఈ సారి ఏ పార్టీని గెలిపిస్తారో?
ఎన్నికల హీటు పెరిగిపోవడంతో నేతల చూపుతో పాటు ఓటర్ల చూపు ఏ పార్టీ గెలుస్తుందా అన్నదానిపైనే ఉంది. అందుకే ఏ జిల్లా ఏ పార్టీని గెలిపిస్తుంది.. ఏ నియోజక వర్గం ఏ పార్టీ...
పెందుర్తి నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ..?
అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్కు అనకాపల్లి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇటీవల పలు స్థానాలకు ఇంఛార్జ్లను మార్చిన వైసీపీ...
ఆ నాలుగు స్థానాలు జనసేనకే..?
వైసీపీని ఢీ కొట్టేందుకు తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న విషయం తెలిసిందే. ఎలాగైనా సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే...
జనసేనాని పోటీ అక్కడినుంచేనా..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. అందరి దృష్టి ఏపీపైకి వెళ్లింది. మరో నాలుగైదు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలో ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దూకుడు...
బలం పెంచుకుంటోన్న జనసేన.. పార్టీలోకి మాజీ మంత్రులు
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు జనసేనలో సరైన నాయకులు లేరనే విమర్శలు వినిపించేవి. కానీ.. వారాహి యాత్ర తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయ బలం పెరిగినట్లు కనిపిస్తోంది. దీంతో...
విశాఖలో వైఎస్సార్సీపీ నూతన పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి
విశాఖపట్నంలో ఎండాడలోని పనోరమా హిల్స్ దగ్గర 2 ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎ స్సార్సీపీ) కార్యాలయానికి బుధవారం భూమి పూజ జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో...