Home Search
పశ్చిమగోదావరి జిల్లా - search results
If you're not happy with the results, please do another search
పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన, కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్ర చేపడుతున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి ఏలూరు చేరుకోగా వేల...
జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: ఏప్రిల్ 23న పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 23, శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ జిల్లాలోప్రాణాలు తీసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ...
ఉభయ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార , ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచారాలలో దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను చేస్తున్నారు....
గోదావరి జిల్లాల్లో జనసేనాని పర్యటన
ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకేనేమో జనసేన అధినేత ఫోకస్ ఎక్కువగా భీమవరం , విశాఖ వైపే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు స్థానాలలో గతంలో పోటీ చేసి...
ఏలూరు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఏలూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు....
కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (జూలై 26, మంగళవారం) డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా పి.గన్నవరం నియోజకవర్గంలోని...
వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి, వచ్చే 24 గంటలు హైఅలర్ట్ గా ఉండాలి: సీఎం జగన్
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఏరియల్ సర్వే పూర్తి చేసుకున్న అనంతరం గోదావరి వరద...
రేపు కర్నూలు జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (మే 8, ఆదివారం) కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. తొలి విడతలో ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ప్రాణాలు తీసుకున్న 130 మంది...
26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లును నియమించిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో 26 జిల్లాలకు అధ్యక్షులను మరియు 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాపై నిర్ణయం తీసుకోగా, ఆ వివరాలను...
ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులును ఏపీ ప్రభుత్వం నియమించింది....