Home Search
పాఠశాలలు - search results
If you're not happy with the results, please do another search
మన ఊరు-మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు రేపే ప్రారంభం
రాష్ట్రంలోని పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన...
ఏపీలో పాఠశాలలు, విద్యాసంస్ధలకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు.. ఎప్పటినుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్ధలకు సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల 12నుంచి 18వ తేదీ వరకు సెలవులుగా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం...
తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఆ మూడు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు, ఆఫీసులకు రేపు రెండో శనివారం సెలవు...
తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రెండో శనివారం సందర్భంగా ఉండే సాధారణ సెలవును రేపు రద్దు చేసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సెలవుల రద్దు ఉత్తర్వులు వర్తించవని, కేవలం మూడు జిల్లాల...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, 292 ఉన్నత పాఠశాలలు హైస్కూల్ ప్లస్గా అప్గ్రేడ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హైస్కూల్...
తెలంగాణలో 86 రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్, సీఎస్ సమీక్ష
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 86 (బీసీ-04, ఎస్సీ-75, ఎస్టీ-7) రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడేషన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణలో వారం పాటు పాఠశాలలు ఉదయం 8 నుంచి 11:30 గంటల వరకే…
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. మరి కొద్దీ రోజుల పాటుగా ఎండ తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది....
అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆగస్టు 30 లోగా పరిశుభ్రం చేయించాలి, మంత్రుల ఆదేశాలు
సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలను పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఈ నెల 30 లోగా పరిశుభ్రం చేయించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు....
మనబడి నాడు-నేడు పాఠశాలలు, రెండో విడత జగనన్న విద్యా కానుక ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మనబడి నాడు-నేడు పాఠశాలలు, జగనన్న విద్యా కానుక రెండో విడత కార్యక్రమాలను సీఎం...
ఏపీలో తెరుచుకున్న పాఠశాలలు, కరోనా నేపథ్యంలో పలు మార్గదర్శకాలు జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాడు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో అన్ని జాగ్రత్తలు పాటించేలా విద్యా శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వారితో...
ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం, జూలై 12 నుంచి ఆన్లైన్ క్లాసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. బుధవారం నాడు విద్యాసంస్థల్లో నాడు-నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష...