Home Search
పారిస్ - search results
If you're not happy with the results, please do another search
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 29 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు
భిన్న సంస్కృతులకు నిలయంగా చెప్పుకునే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని మినీ భారత్ అని పిలుస్తారు. పారిస్ నగరాన్ని తలపించే అపార్ట్మెంట్లు , స్టార్ హోటల్స్, కేబుల్ బ్రిడ్జి, లింకు రోడ్లు, సైబరాబాద్ కమిషనరేట్,సెంట్రల్ యూనివర్సిటీ,...
220 కోట్ల మందికి హీట్ స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం
మారిపోతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానం మారిపోతుంది. దీంతో వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా అకాల వర్షాలుతో పాటు భయంకరంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. గ్లోబల్ టెంపరేచర్కు సంబంధించిన...
విశాఖలో నేటినుంచి రెండు రోజుల గ్లోబల్ టెక్ సమ్మిట్.. వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరం వేదికగా నేటినుంచి రెండు రోజుల పాటు జరుగనున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం వర్చువల్గా...
హైదరాబాద్లో సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్ నగరంలోని ఓఆర్ఆర్ వెంబడి సోలార్ రూఫ్ టాప్ తో కూడిన ప్రపంచస్థాయి సైకిల్ ట్రాక్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ...
డియర్ హర్ష…గర్వంగా ఉంది, కుమార్తె మాస్టర్స్ డిగ్రీపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ దంపతులు తమ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి...
నేడు విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం జగన్.. కుమార్తె కాన్వోకేషన్ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ప్యారిస్కు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విదేశీ పర్యటనకు బయలు దేరనున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా ప్యారిస్కు వెళ్లనున్నారు. మంగళవారం రాత్రి 7.30 నిమిషాలకు తాడేపల్లి...
జూన్ 28న ప్యారిస్ పర్యటనకు వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 28న ప్యారిస్ పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ఇది అధికారిక పర్యటన కాదు, కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ప్యారిస్ పర్యటనకు వెళుతున్నారు....
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం-2022 ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్లో సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బీ.ఆర్.కె. ఆర్ భవన్ లో జరిగిన ఈ...
3 రోజుల యూరప్ పర్యటన: రెండవ రోజు డెన్మార్క్ దేశం సందర్శించిన ప్రధాని మోదీ
జర్మనీతో ప్రారంభమైన మూడు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు మొదటిసారి డెన్మార్క్ను సందర్శించారు. కాగా డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సెన్ అక్టోబర్లో భారత్లో పర్యటించారు. ప్రధానమంత్రి...
ప్రధాని మోదీ విదేశీ పర్యటన, నేడు బెర్లిన్ లో జర్మనీ ఛాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్ తో భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జర్మనీ, డెన్మార్క్ మరియు ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటనలో భాగంగా...