Home Search
పార్లమెంట్ ఇంచార్జ్ - search results
If you're not happy with the results, please do another search
పలు అసెంబ్లీ, పార్లమెంట్లకు ఇన్ఛార్జ్లను నియమించిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ జనవరి 6, సోమవారం నాడు రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జ్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో...
చీపురుపల్లిలో సరిజోఢీ..! కానీ..!!
జాబితా ఎంపికలో తెలుగుదేశం పార్టీ ఈసారి తీవ్రమైన కసరత్తే చేసింది. పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ కీలకమైన అభ్యర్థులు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ అభ్యర్థులకు...
అక్కడ మూడుగా చీలిపోయిన జనసేన
14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని నాలుగు సిగ్మెంట్స్ ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేనలో ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఉమ్మడి చిత్తూరు...
బెజవాడ పాలిటిక్స్లోకి సుజనా ఎంట్రీ
బీజేపీ నాయకుడు, మాజీ తెలుగు దేశం పార్టీ నేత సుజనా సత్యనారాయణ చౌదరికి పెద్ద కష్టమే వచ్చిందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఎందుకంటే ఏపీలో త్వరలో రానున్న ఎన్నికల్లో.. సుజనా చౌదరి పార్లమెంటు ఎన్నికల...
వైసీపీ అయిదో జాబితా వచ్చేసింది..
ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. రెండోసారి అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటి...
ఎంపీలందరినీ మార్చేస్తున్న జగన్
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఊహకందకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయ చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు. అటు 50కి పైగా సిట్టింగ్...
మరో 29 మంది సిట్టింగ్లకు జగన్ షాక్
ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు కొందరు సిట్టింగ్లను పక్కకు పెట్టడం తెలిసిన విషయమే. ప్రజాబలం తగ్గిన వారిని.. పనితీరు బాగోలేని వారిని సైడ్ చేస్తుంటాయి. అయితే ఎంత పక్కకు పెట్టినప్పటికే.. ప్రాంతీయ పార్టీలు సింగిల్...
గజ్వేల్ లో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరుసగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో భారీ దండోరా...
రావిర్యాలలో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మొదటి సభ భారీగా నిర్వహించగా, అదే ఉత్సాహంతో...
రేపే కాకినాడలో పవన్ కళ్యాణ్ ‘రైతు సౌభాగ్య దీక్ష’
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 12, గురువారం నాడు రైతాంగ సమస్యలను బలంగా తెలియజేయడానికి ఒక రోజు దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు 'రైతు సౌభాగ్య దీక్ష'గా నామకరణం చేశారు. ‘జనసేన...