Home Search
పిర్యాదు - search results
If you're not happy with the results, please do another search
రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం
ఏపీలో రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం కాక రేపుతోంది. ఇప్పటికే అధికార వైసీపీ, తెలుగు దేశం పార్టీలు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఫిర్యాదు చేశాయి. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో...
మరోసారి వివాదంలో చిక్కుకున్న మంత్రి రోజా
మాటల తూటాలు పేల్చడంలో మంత్రి రోజాకు ఎవరూ సాటిలేరు. ప్రత్యర్థులను ఏకిపారేయడంలో ఆమెను మించిన వారుండరు. ఎప్పటిక్పపుడు ప్రత్యర్థులను ఉతికారేస్తుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటారు. విమర్శల తూటాలతో...
ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ, టోల్ వసూలు టెండర్లో భారీ కుంభకోణం – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి...
ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ, టోల్ వసూలు టెండర్ వెనుక భారీ కుంభకోణం ఉందని, ఇది దేశంలోనే అతి పెద్దదని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. శనివారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో...
అరెస్ట్ సమయంలో నా ఫోన్ పోయింది – పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన టెన్త్ క్లాస్ పేపర్ లీక్ ఘటన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రమేయం ఉందంటూ ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను వరంగల్...
వచ్చే ఫిబ్రవరికి బేగంపేట నాలా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి, మంత్రి తలసాని ఆదేశాలు
వచ్చే ఫిబ్రవరి నాటికి బేగంపేట నాలా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం...
వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తాం, ఎంపీ అరవింద్పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ పలు పరుష వ్యాఖ్యలు చేశారు. ఎంపీ...
పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు, ఇంటి వద్ద సైతం సంచారం: నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను అనుమానాస్పద వ్యక్తులు ఈ మధ్య ఎక్కువగా అనుసరిస్తున్నారని జనసేన నేత, పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నాదెండ్ల...
వైరల్ వీడియోపై స్పందించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఏ విచారణకైనా సిద్ధమని వెల్లడి
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో న్యూడ్గా వీడియో కాల్లో ఎంపీ మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో గురువారం వైరల్ అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్...
మత్స్యకారులపై దాడులకు పాల్పడినా, మత్స్య సంపదకు నష్టం కలిగించినా కఠిన చర్యలు: మంత్రి తలసాని
మత్స్యకారులపై దాడులకు పాల్పడినా, మత్స్య సంపదకు నష్టం కలిగించిన అలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
2 రోజుల్లో మరో 10 బస్తీ దవాఖానాలు ప్రారంభం – మంత్రి తలసాని
ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రారంభించిన బస్తీ దవాఖానాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్...