Home Search
పీయూష్ గోయల్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో ధాన్యం, బియ్యం సేకరణకు కేంద్రం సిద్ధం, వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
తెలంగాణ రాష్ట్రం నుంచి ధాన్యం, బియ్యం సేకరణకు సిద్ధం అని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. కాగా ధాన్యం సేకరణలో అవకతవకల ఆరోపణలు, మిల్లుల్లో ఎఫ్సీఐ...
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన
తెలంగాణ రాష్టంపై ఎలాంటి వివక్ష చూపడం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గురువారం పీయూష్ గోయల్తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ మంత్రులు...
పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన మంత్రి హరీశ్రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్పై ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులపై చేసిన కేంద్రమంత్రి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకమన్నారు. మా మంత్రులు 70లక్షల మంది రైతులు,...
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జనవరి 10, శుక్రవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి...
మొరార్జీ దేశాయ్ తర్వాత ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశం
ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 వ తేదీన మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించిన ఆమె.. భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు...
ఢిల్లీలో మొదలైన 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన.. ఏపీ పెవిలియన్ ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన
మంగళవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ - ఐఐటీఎఫ్)-2022 ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం...
స్టార్టప్ ర్యాంకింగ్స్-2021 విడుదల, టాప్ పెర్ఫార్మర్స్ జాబితాలో తెలంగాణ
దేశంలో స్టార్టప్ ఎకో సిస్టమ్స్కు మద్దతుపై రాష్ట్రాల ర్యాంకింగ్ మూడవ ఎడిషన్ ఫలితాలను కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం న్యూఢిల్లీలోని అశోక్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో విడుదల...
యాసంగిలో పండిన ప్రతి గింజను రాష్ట్రమే కొనుగోలు చేస్తుంది – సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక తీపి కబురు అందించారు. ఈ యేడాది యాసంగిలో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. యాసంగిలో పండిన ప్రతి గింజను...
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ఎంపీలతో కీలక సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన సతీమణి శోభారావు, కుమార్తె, ఎమ్మెల్సీ కె. కవితతో సహా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కొద్దిరోజుల క్రితమే ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులు...
తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ రైతుల తరపున కాంగ్రెస్ కొట్లాడుతుంది: రాహుల్ గాంధీ
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై గత కొన్ని రోజులుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఏ వరి ధాన్యం అందుబాటులో...