Home Search
పెత్తనం - search results
If you're not happy with the results, please do another search
కోటరీల చేతుల్లో చిక్కుకుంటున్న ఏపీ సీఎంలు
ఏపీలో ముఖ్యమంత్రి హోదాలో ఎవరున్నా వారి చుట్టూ కమ్ముకునే కోటరీ వ్యవస్థలతో.. ప్రజలకు దూరమవ్వడం ఏపీలో సాధారణం అయిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఆ తర్వాత...
రంజింపచేస్తున్న రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ.. రేవంత్ రెడ్డి భిన్నమైన పద్ధతిలో పాలన సాగిస్తున్నారు. ఆయన వేసే ప్రతీ అడుగు.. చెప్పే మాట.. ప్రజల కోసమే అయి ఉంటోంది. ప్రజావాణి, ప్రజాపాలన.. ఇలా...
అగ్రరాజ్యం పెత్తనానికి నూకలు చెల్లినట్టేనా?
డాలర్ల కోసం వివిధ దేశాల నుంచి అమెరికాకు వలస వెళుతుంటారు. అమెరికా ఏ దేశంతో వ్యాపారం చేసినా డాలర్లలోనే చెల్లింపులు చేస్తుంది. డాలర్ను ప్రపంచ కరెన్సీగా అన్ని దేశాలు అంగీకరించడం వల్లే ఇది...
ఎన్ఆర్ఐ నేతల ఎదురుచూపులు, చంద్రబాబు ఎంతమందిని కనికరిస్తారో?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగేందుకు అనేక మంది ఎన్ఆర్ఐ నేతలు ఎదురుచూస్తున్నారు. అందులో పలువురు టీడీపీ అధినేత ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే గుడివాడ సీటు కోసం వెనిగండ్ల రాము పేరుని...
జాతీయ రాజకీయాల్లోకి వస్తాం, దేశవ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్ అందిస్తాం – అసెంబ్లీలో సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో సంస్కరణలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కేంద్ర విద్యుత్ బిల్లుపై అభ్యంతరం తెలిపారు. అసంబద్ధమైన బిల్లుకి రూపకల్పన చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వంపై...
బండి సంజయ్ చేస్తుంది పాదయాత్ర కాదు, అది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర : మంత్రి కేటీఆర్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర'పై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ చేస్తుంది...
భారతీయ సమాజం వైద్యులను భగవంతుడితో పోలుస్తుంది – పవన్ కళ్యాణ్
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ...
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఒట్టి దగా, మోసం- సీఎం కేసీఆర్
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీపై మే 18, సోమవారం నాడు జరిగిన మీడియా...
కేంద్రం ప్యాకేజి పచ్చి దగా, మోసం – సీఎం కేసీఆర్
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీపై ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో సీఎం...
ఇసుక కొరతపై నిరసన దీక్ష ప్రారంభించిన చంద్రబాబు
రాష్ట్రంలో ఇసుక కొరతపై నిరసన వ్యక్తం చేస్తూ, భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా నవంబర్ 14, గురువారం నాడు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టారు. విజయవాడలో గల ధర్నా...