Home Search
పోషకాలు - search results
If you're not happy with the results, please do another search
బంగాళాదుంపలు ఆరోగ్యానికి హానికరమట
చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఇష్టం తినే కూర ఆలుగడ్డ. రుచితో పాటు ఈజీగా అయిపోయే కర్రీ కాబట్టి చాలామంది బంగాళాదుంపల కూర చేయడానికి ఇష్టపడతారు. దీనికితోడు ఆలూ సమోస, ఆలూ...
కృత్రిమ చేప మాంసం.. దేశంలోనే తొలి ప్రాజెక్ట్
టెక్నాలజీ డెవలప్ అయి కోరుకున్న వస్తువే కాదు.. కోరుకున్న రుచినీ కూడా పొందొచ్చంటూ నాన్ వెజ్ లవర్స్ కోసం గుడ్ న్యూస్ వినిపిస్తోంది. సీఫుడ్కు గిరాకీ పెరుగుతుండటంతో.. భారతదేశంలోనే తొలిసారి ల్యాబ్లో చేప...
పేదరికం తగ్గిందా..? అందుకు కొలమానాలు ఏంటి?
ఏ కుటుంబమైతే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక ఆర్థికంగా సతమతం అవుతుందో దాన్నే పేదరికం అంటారు. అయితే.. ప్రస్తుత కాలంలో కూడు, గూడు, గుడ్డ మాత్రమే కనీస అవసరాలు కావు. తిండిలో పోషకాలు...
చద్దన్నమే కదా అని తీసి పడేయకండి..
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నది అప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఎవర్ గ్రీన్ గానే ఉంటుంది. కొన్ని విషయాల్లో అయితే నూటికి నూరు శాతం కరెక్ట్ అవుతూ ఉంటుంది. అలా చెప్పుకోవాలంటే అప్పుడెప్పుడో...
ఏ వయసు వారు ఏ పాలు తాగాలో తెలుసా?
పిల్లల నుంచి మహిళల వరకూ ఎవరైనా కాస్త నీర్సంగా కనిపిస్తే పెద్దలు చెప్పేమాట పాలు తాగమ్మా కుదటపడతావు అనే. పాలు పౌష్టికాహారం అని డాక్టర్లు కూడా చెప్పడంతో.. చిన్నప్పటి నుంచీ తమ పిల్లలకు ప్రతీ...
రక్తహీనతతో బాధపడేవారిలో కనిపించే లక్షణాలు ఇవే..
ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట రక్తహీనత. ముఖ్యంగా మహిళలలోనే ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. శరీరంలో ఐరన్ లోపించడంతో పాటు కొన్ని ఇతర కారణాల వల్ల చాలా మందికి రక్తహీనత సమస్య...
బాదంపప్పును ఎలా తింటే బరువు తగ్గుతారు?
డ్రై ఫ్రూట్స్ అంటే కేవలం అనారోగ్యంతో ఉన్నవాళ్లు, సన్నగా ఉన్నవాళ్లు, చిన్నపిల్లలు మాత్రమే తినాలని చాలా మంది అనుకుంటారు. డ్రై ఫ్రూట్స్ తింటే లావు అవుతామని కాస్త లావుగా ఉన్నవారెవరూ వాటివైపే చూడరు....
ఆల్కలైన్ వాటర్ నల్లగా ఎందుకుంటాయి? సెలబ్రెటీలు మాత్రమే తాగే ఈ వాటర్ అంత మంచివా?
క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి హీరోయిన్ కాజల్ వరకూ ఏ సెలబ్రెటీల చేతిలో చూసినా.. నల్లనీళ్ల బాటిలే కనిపిస్తుంది. మొదట్లో విచిత్రంగా చూసినా.. రానురాను జనాలు కూడా అర్ధం చేసేసుకున్నారు. ఈ కాస్ట్లీ...
దేశంలోని రైతుల కోసం సరికొత్త పథకం.. ‘వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్’ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు. సోమవారం ఆయన రెండు రోజుల 'పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జన్...
తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ పథకం
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం ఎంకే స్టాలిన్ నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో...