Home Search
ప్రతిజ్ఞ - search results
If you're not happy with the results, please do another search
విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవం సందర్బంగా ప్రతిజ్ఞ నిర్వహించిన సీఎస్ సోమేశ్ కుమార్
అక్టోబర్ 26, మంగళవారం నుంచి నవంబర్ ఒకటవ తేదీ వరకు పాటిస్తున్న విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ అవేర్ నెస్ పై బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సచివాలయ ఉద్యోగులతో రాష్ట్ర...
భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రతిజ్ఞ చేసిన బీజేపీ కార్పోరేటర్లు
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 డివిజన్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జీహెచ్ఎంసీలో గెలుపొందిన బీజేపీ కార్పోరేటర్లతో కలిసి పాతబస్తీలోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి...
షర్మిల ఫిక్స్.. ఓటర్లు ఎవరికి ఫిక్స్ అవుతారో..
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఒంటరిగా పోటీకి ఫిక్స్ అయ్యారు. పాలేరు నుంచే అసెంబ్లీ బరిలో దిగి తెలంగాణ ఎన్నికల సమరానికి సై అంటున్నారు. నవంబరు 4న ఆమె పాలేరు నుంచి నామినేషన్ దాఖలు...
తుమకూరులో హెచ్ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఫిబ్రవరి 6, సోమవారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్-2023ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ...
క్రిస్మస్ సందర్భంగా దేశ పౌరులందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తోటి దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక సందేశం విడుదల చేశారు. “దేశప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు మరియు సోదరీమణులకు...
చరిత్ర సృష్టించిన రిషి సునాక్.. బ్రిటన్కు ప్రధానిగా ఎన్నికైన తొలి భారతీయ సంతతి నేత
యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్) ప్రధానమంత్రిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. అక్టోబరు 20న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్ స్థానంలో సునాక్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా మరియు బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా...
లండన్: బ్రిటన్ కొత్త రాజుగా ప్రమాణం చేసిన దివంగత రాణి ఎలిజబెత్ కుమారుడు ఛార్లెస్-3
దివంగత రాణి ఎలిజబెత్-2 పెద్ద కుమారుడు కింగ్ ఛార్లెస్-3 సెప్టెంబరు 10న బ్రిటన్ కొత్త చక్రవర్తిగా నియమితులయ్యారు. ఈ మేరకు చరిత్రలో మొదటిసారిగా ప్రసారమైన లండన్లో జరిగిన అక్సెషన్ కౌన్సిల్ యొక్క చారిత్రాత్మక...
విద్యార్థిని ఫిర్యాదుకు స్పందించిన మధ్యప్రదేశ్ మంత్రి
రాజకీయ నాయకులు అంటే ప్రస్తుత సమాజంలో ఎలాంటి అభిప్రాయం ఉందో అందరికీ తెలిసిందే. వారు ఎన్నికల సమయంలోనే కనిపిస్తారు, ప్రజలకు అందుబాటులో ఉండరు అని చాలామంది భావన. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికలప్పుడు...
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆచార్య జయశంకర్ సార్ 87వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాష్, బిబి పాటిల్, ఎమ్ కవిత, వెంకటేష్...
రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలి, వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాడు జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ముందుగా గుంటూరు జిల్లా, మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొక్కలు నాటి...