Home Search
ప్రతిపక్ష నేతలు - search results
If you're not happy with the results, please do another search
రెడీ అవుతున్న అధికార,ప్రతిపక్షనేతలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రోజురోజుకూ పాలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఫిబ్రవరి నెల 5వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నాయి. దీనికి...
ప్రధాని మోదీకి 9 డిమాండ్లతో లేఖ రాసిన 12 ప్రతిపక్ష పార్టీల నేతలు
దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సంయుక్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం నాడు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ చేపట్టడం...
నెల రోజులుగా కనిపించని బీజేపీ నేతలు
ఏపీలో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. అయితే ఏపీకి చెందిన ముగ్గురు ముఖ్యమైన బీజేపీ నేతలు మాత్రం నెల రోజులుగా ఎక్కడా కన్పించడం లేదన్న వార్తలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు...
వైసీపీలో విచిత్ర పరిస్థితి.. సీటిచ్చినా ఉండమంటున్న నేతలు
వైనాట్ నినాదంతో 2024 ఎన్నికలకు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాల్లో విజయం సాధించడమే కాకుండా.. ఆ...
బీజేపీ బిగ్ ప్లాన్.. కేంద్ర కేబినెట్లోకి ఆ నేతలు
ఎర్రకోటపై కాషాయపు జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది భారతీయ జనతా పార్టీ. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి హ్యాట్రిక్ కొట్టాలని నరేంద్ర మోడీ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే...
వ్యూహం మార్చిన రాజకీయ నేతలు
అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడానికి పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్న అన్ని పార్టీలు.. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి అంతకుమించి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేసే సత్తా యూత్ చేతిలోనే ఉండడంతో...
ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో బీఎస్పీ చేరుతుందా? లేదా?
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేషనల్ పాలిటిక్స్ శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఎన్డీయే వ్యతిరేక పార్టీలను.. ఒక తాటిపైకి తీసుకురావడానికి 'ఇండియా' కూటమి నేతలు.. తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాబోయే సార్వత్రిక...
ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ, టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సభ్యులు తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే...
హైదరాబాద్లో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ దీక్ష.. పాల్గొన్న బండి సంజయ్ సహా పలువురు నేతలు
తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ పేరుతో దీక్ష చేపట్టింది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నేతృత్వంలో బీజేపీ మహిళా మోర్చా నేతలు ఈరోజు సాయంత్రం 4...
కేసీఆరే లేకపోతే తెలంగాణ వచ్చేనా? ప్రతిపక్షాలకు చెందిన ఇద్దరికి పార్టీ అధ్యక్ష పదవులు వచ్చేనా? – మంత్రి కేటీఆర్
కేసీఆరే లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేనా? ప్రతిపక్షాలకు చెందిన ఆ ఇద్దరు నాయకులకు పార్టీ అధ్యక్ష పదవులు వచ్చేనా? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్. గురువారం...