Home Search
ప్రదీప్ రావు - search results
If you're not happy with the results, please do another search
జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు...
6 చోట్ల ముఖాముఖీ..6 చోట్ల త్రిముఖ పోటీ
తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఓరుగల్లుకు చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేక స్థానమే ఉంటుంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికలలో వరంగల్లో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన...
కరోనాపై పోరు: తెలంగాణ సీఎం సహాయనిధికి భారీ విరాళాలు
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 6, సోమవారం నాటికీ 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 45 మంది ఈ వైరస్ లక్షణాల నుంచి కోలుకోగా, ప్రస్తుతం 308 మందిచికిత్స పొందుతునట్టు రాష్ట్ర...
త్వరలో రీ రిలీజ్ కానున్న ప్రభాస్ యోగి మూవీ
ఈమధ్య కాలంలో రీరిలీజ్ ట్రెండ్ ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు కాదు. గతంలో నుంచే రీరిలీజ్ ట్రెండ్ ఉంది. నేటి కాలంలో రిరిలీజ్ ట్రెండ్కు సూపర్ క్రేజ్ దక్కుతుంది....
హైదరాబాద్లో వీధికుక్కల దాడిలో బాలుడి మృతి.. ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి...
మునుగోడు ఉపఎన్నికకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసిన బీజేపీ, చైర్మన్ గా జీ.వివేక్
మునుగోడు అసెంబ్లీ నియోజవర్గ ఉపఎన్నికను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న మునుగోడు ఉపఎన్నిక కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర...
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక ప్రకటన.. త్వరలో బీజేపీలో చేరే నేతల జాబితా విడుదల
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. త్వరలో బీజేపీలోకి భారీ చేరికలు ఉంటాయని, రెండు ప్రధాన పార్టీల నుంచి బీజేపీ లోకి రావడానికి ఎంతోమంది ఉత్సాహం చూపుతున్నారని చెప్పిన...
తెలంగాణ బీజేపీలో కొత్తగా 3 కమిటీలు నియామకం, చేరికలపై సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చల...
ఏప్రిల్ 16న కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 16న కర్నూలు పర్యటనకు వెళ్లనున్నారు. ఈమేరకు ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనటానికి వస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు...
సీఎం కేసీఆర్ తో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భేటీ
దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్ కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి...