Home Search
బీజేపీ జోక్యం - search results
If you're not happy with the results, please do another search
టీడీపీ – బీజేపీ మధ్య అంతర్గత వార్?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ-జనసేన-కూటమి కలిసికట్టుగా అధికార పార్టీని ఎదుర్కొంటుండగా, కొన్నిచోట్ల సీట్ల పంచాయితీ ఇంకా తెగడం లేదు. ప్రధానంగా ఈ విషయంలో టీడీపీ-బీజేపీ మధ్య అంతర్గత వార్ జరుగుతుందన్న...
ఏపీలో కూటమి వల్ల బీజేపీకే లబ్ధి
ఏపీలో టీడీపీ,జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఈ కూటమి వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న ఆరాలు ఎక్కువయిపోయాయి. ఇప్పటి వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి...
బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ వ్యూహం ఇదే!
కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. అగ్రనేత రాహుల్గాంధీ కాళ్లు మంటలు పుట్టేలా తిరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ దేశంలో మోదీ గాలి వేగం తగ్గడం లేదనిపిస్తోంది. గత నెలలో...
ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక...
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఈడీ తన రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుని చేర్చడం రాష్ట్రవ్యాపంగా చర్చనీయాంశం అవుతోంది. అధికార టీఆర్ఎస్ మరియు బీజేపీ...
ఎమ్మెల్యేల కొనుగోలులో రూ. 100 కోట్ల లెక్క తేల్చండి, ఈడీని కోరిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనివెనుక బీజేపీ ఉందని ఆరోపణలు రావడంతో ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్పై మండిపడుతున్నారు....
బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు సొంత పార్టీ బీజేపీ షాక్ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. అన్ని వర్గాలనుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో పార్టీ కేంద్ర క్రమశిక్షణ సంఘం...
మేమూ యాదాద్రి అక్షింతలు పంచివుంటే గెలిచే వాళ్లమేమో: కేటీఆర్
మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పావులు కదుపుతున్నాయి. అయితే ఈసారి లోక్ సభ...
ప్రధాని మోదీకి తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ, ప్రస్తావించిన అంశాలివే…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇందులో విభజన చట్టం,...
ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో నాకెలాంటి సంబంధం లేదు, దీనిపై ఏ విచారణకైనా సిద్ధం – ఎమ్మెల్సీ కవిత
దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని, దీనిపై ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను...
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై స్పందించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీ సర్కార్ విధానాలపై మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్లో.. బిల్కిస్ బానో కేసులో 11 మంది నిందితులను...