Home Search
బీసీ సంఘాలు - search results
If you're not happy with the results, please do another search
ఆత్మగౌరవ భవనాల కోసం మే14 లోపు బీసీ సంఘాలు ఏకసంఘంగా ఏర్పడాలి: మంత్రి గంగుల కమలాకర్
బీసీ ఆత్మగౌరవ భవనాలకు సంబందించి ఏకసంఘాలుగా ఏర్పడి నిర్మాణాలు చేసుకోవడానికి బీసీ కులసంఘాలకు ఈ నెల 14వ తారీకు వరకు తుది గడువు ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి...
కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి, ప్రధాని మోదీని కోరిన మంత్రి కేటీఆర్
కేంద్రంలో ఓబీసీకి ప్రత్యేకంగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటుకు సంబంధించి గతంలో ప్రధానిగా...
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ?
భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఎంపిక అవ్వడం దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. బీసీసీఐలో సభ్యత్వం కలిగిన రాష్ట్ర క్రికెట్ సంఘాలు...
50ఏళ్లకే రూ. 4వేలు పెన్షన్
ఏపీ వాసులకు టీడీపీ, జనసేన అధినేతలు వరాల జల్లు కురిపించారు. మంగళగిరిలో మంగళవారం సాయంత్రం జరిగిన జయహో బీసీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బీసీ డిక్లరేషన్...
గన్నవరం ఘటన నేపథ్యంలో.. ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. గన్నవరం ఘటన నేపథ్యంలో ఈ లేఖ రాసిన ఆయన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక,...
33 నూతన గురుకులాలు అక్టోబర్ 11 నుండి ప్రారంభించాలి, అధికారులకు మంత్రి గంగుల ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున బీసీల కోసం కేటాయించిన 33 నూతన గురుకులాలు అక్టోబర్ 11 నుండి, అలాగే నూతన డిగ్రీ కళాశాలలను కూడా అక్టోబర్ 15 నుండి ప్రారంభించాలని రాష్ట్ర...
ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. పీఆర్సీ సహా కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ప్రారంభమైన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక అంశాలకు...
రూ.2,29,779.27 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బడ్జెట్ 2021-22
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం మే 20, గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయింది. ముందుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఏపీ ఆర్థిక...
తెలంగాణలో కటింగ్, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు 250 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్షవర వృత్తిశాలలకు (కటింగ్ షాపులకు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్ర...
ప్రభుత్వం వినకపోతే తెలంగాణ బంద్కు పిలుపునిస్తాం – అశ్వత్థామరెడ్డి
తెలంగాణలో ఐదవరోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఆర్టీసీ జేఏసీ నాయకులు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయపార్టీలను, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులను జేఏసీ...