Home Search
మంచిర్యాల - search results
If you're not happy with the results, please do another search
నేడు మంచిర్యాలలో టీ-కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్...
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలో భారీ బహిరంగ సభ జరుగనుంది. గత కొన్ని రోజులుగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమం నేడు నిర్వహించడానికి పార్టీ అన్ని ఏర్పాట్లు...
రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా.. ఈనెల 8న మంచిర్యాలలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష
లోక్సభ ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 8న మంచిర్యాలలో భారీ బహిరంగ సభ...
బీఆర్ఎస్కు ఊహించని షాక్లు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన భారతీయ రాష్ట్ర సమితికి ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓటమికి 170 కారణాలు ఉన్నాయంటూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయానా ప్రకటించిన నాటి నుంచీ.....
నాగోబా అనుగ్రహం కోసం మెస్రం వంశీయులు ఏం చేస్తారు?
నాగోబా జాతర వస్తుందంటేనే తెలంగాణలోని ఆదిలాబాద్ ఆదివాసీల తండాలో హడావుడి కనిపిస్తూ ఉంటుంది. అలా ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా మహాపూజకు ముహూర్తం నిర్ణయంచడంతో.. నాగోబాకు సాంప్రదాయ...
అధికార పార్టీ రాజకీయాలు మొదలు.. మునిసిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జెండా
అధికారంలో ఉన్న పార్టీ యాక్టివ్ కావడం సాధారణమే. మెజార్టీ రాజకీయ నాయకులు కూడా అధికారంలో ఉన్న పార్టీ వెంటే నడవాలని భావిస్తారు. అలాగే అధికార పార్టీ కూడా క్షేత్రస్థాయి నుంచీ బలం పెంచుకునే...
సింగరేణి ‘చే’జిక్కించుకోవాలని..
రాష్ట్రాన్ని ప్రకటించిన పార్టీని కాదని ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్కే రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. దాదాపు పదేళ్ల పోరాటం అనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగలిగింది. రేవంత్...
గట్టెక్కే అవకాశం ఉందా? .. ఎగ్జిట్ పోల్సే నిజమవుతాయా?
అంచనాలను తలక్రిందులు చేసేలా వచ్చిన ఎగ్జిట్ పోల్స్తో.. అధికార బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేయడంలో బీజీ అయిపోయింది. 119 నియోజకవర్గాలలో మండలాల వారీగా పోలైన ఓట్ల వివరాలను తెలుసుకుంటూ.. అధికారాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన...
తెలంగాణలో ముగిసిన పోలింగ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 119 స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు...
మధ్యాహ్నం 1 గంటకు 36.68 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నగరాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదువతోంది. తెలంగాణలో ఉదయం 7...
ప్రచారం ముగిసింది.. ప్రలోభం మిగిలింది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడటంతో.. నెల రోజుల నుంచీ వివిధ పార్టీల ప్రచారాలతో హోరెత్తిన వీధులు నిశ్శబ్దంగా మారిపోయాయి.ఇటు నవంబర్...