Home Search
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ - search results
If you're not happy with the results, please do another search
ముస్లింల అండ పువ్వాడకా, తుమ్మలకా?
భిన్న రాజకీయాలకు వేదికగా పేరుబడ్డ ఖమ్మం నియోజకవర్గంలో.. రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. నిన్నటి వరకు బీఆర్ఎస్లో ఉండి తాజాగా కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో ఖమ్మంలో...
పువ్వాడకు గెలుపుపై ధీమా.. కారణం ఇదేనా..?
బీఆర్ ఎస్ కోరిన టికెట్ ఇవ్వకపోవడం.. సవాల్ చేసి కాంగ్రెస్ లోకి రావడం.. వంటి కారణాలతో ఎలాగైనా గెలిచి తీరాలని ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశ్వ ప్రయత్నాలు...
మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల...
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన
తెలంగాణ రాష్టంపై ఎలాంటి వివక్ష చూపడం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గురువారం పీయూష్ గోయల్తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ మంత్రులు...
రేపు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు రేపు (జనవరి 28, శుక్రవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు...
ఖమ్మం కాంగ్రెస్మయం కావాల్సిందే..!
అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రస్తుత మంత్రులు.. నాటి కాంగ్రెస్ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ కు చేసిన చాలెంజ్లు గుర్తుండే ఉంటాయి. ఉమ్మడి ఖమ్మం...
విజయం.. అజయ్ దేనా..?
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లోకి వచ్చీ రాగానే నియోజకవర్గంలో చక్రం తిప్పారు. ప్రజల కోసం తలనరుక్కుంటా కానీ.. తలవంచను.. వంటి భారీ డైలాగులతో రాజకీయాలను వేడెక్కించారు. కొందరు కీలక నేతలను తన...
ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల మధ్య మొదలైన బస్సు సర్వీసులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై ఏర్పడ్డ సందిగ్ధత ఎట్టకేలకు తొలిగిపోయింది. రెండు రాష్ట్రాల మధ్య ఏడు నెలల అనంతరం గత అర్ధరాత్రి నుండి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి....
భద్రాద్రిలో నిరాడంబరంగా రాములవారి కల్యాణమహోత్సవం
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఈసారి భద్రాద్రిలో ఏప్రిల్ 2 న జరిగే శ్రీరామనవమి వేడుకలకు భక్తులను అనుమతించడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రకటించించిన సంగతి తెలిసిందే. గురువారం...
హైటెక్ సిటీ – రాయదుర్గం మెట్రో సేవలు ప్రారంభం
నవంబర్ 29, శుక్రవారం నుంచి హైటెక్సిటీ-రాయదుర్గం మెట్రోలైన్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయం హైటెక్సిటీ మెట్రో స్టేషన్లో జెండా ఊపి ఈ...