Home Search
ముఖ్యమంత్రులు - search results
If you're not happy with the results, please do another search
త్వరలో ముఖ్యమంత్రులు కేసీఆర్, మమతా బెనర్జీలతో.. బీహార్ సీఎం నితీష్ కుమార్ భేటీ?
వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యతకై జేడీ(యూ) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా త్వరలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ మరియు పశ్చిమ...
గుడ్ఫ్రైడే సందర్భంగా.. ఏసుక్రీస్తు చేసిన త్యాగాలను స్మరించుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్
నేడు ‘గుడ్ఫ్రైడే’ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ప్రజల కోసం ఏసుక్రీస్తు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం...
బీఆర్ఎస్ బహిరంగ సభ: సీఎం కేసీఆర్కు సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై మూడు రాష్ట్రాల (కేరళ, ఢిల్లీ, పంజాబ్) ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్...
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ సహా ఇతర ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, పలువురు జాతీయ నాయకులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ముఖ్యమంత్రులు కేసీఆర్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తదితరులు...
‘కంటి వెలుగు’ కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరవనున్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు – మంత్రి హరీశ్ రావు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జనవరి 18న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు హాజరు కానున్నారు. ఈ మేరకు మంత్రి...
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ముఖ్యమంత్రులు విజయన్, కేజ్రీవాల్, భగవంత్మాన్
టీఆర్ఎస్, బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత రాష్ట్రంలో తొలి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. కాగా ఖమ్మంలో జనవరి 18న నిర్వహించనున్న ఈ సభకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ...
ఢిల్లీలో మొహల్లా క్లినిక్స్ మరియు సర్వోదయ పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రులు కేసీఆర్ మరియు అరవింద్ కేజ్రీవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి నగరంలోని సర్వోదయ పాఠశాలను మరియు ప్రముఖ మొహల్లా క్లినిక్స్ ను...
ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
శ్రీరామ నవమి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు భారతీయుల ఇష్ట దైవమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఇచ్చిన మాట కోసం కష్టాలు...
కోటరీల చేతుల్లో చిక్కుకుంటున్న ఏపీ సీఎంలు
ఏపీలో ముఖ్యమంత్రి హోదాలో ఎవరున్నా వారి చుట్టూ కమ్ముకునే కోటరీ వ్యవస్థలతో.. ప్రజలకు దూరమవ్వడం ఏపీలో సాధారణం అయిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఆ తర్వాత...
ఓటర్లకు జగన్ ఏం సమాధానం చెబుతారు?
టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు విమర్శించిన ఆ రెండు అంశాలే ఇప్పుడు జగన్ ప్రభుత్వం వైపు కూడా వేలెత్తి చూపిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ ..ఇలా రెండు...