Home Search
మురుగునీటి - search results
If you're not happy with the results, please do another search
కరోనా కొత్త వేరియంట్పై శాస్త్రవేత్తల షాకింగ్ న్యూస్
2019 చివరిలో వచ్చిన కరోనా మహమ్మారి 2020లో.. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసింది. దీనితో పోరాడటానికి, ప్రపంచం మొత్తం కలిసి అనేక వ్యాక్సిన్లను తయారు చేసింది. వ్యాక్సిన్ వల్ల, ప్రజలలో వ్యాధి...
ఫుడ్ చైన్లోకి కాలుష్యాన్ని మోసుకెళ్తోన్న స్పైడర్స్: అధ్యయనం
సాలె పురుగులు మన అందరికీ ఓ కీటకంగానే తెలుసు. ఇంట్లో దోమలు వంటి చిన్న చిన్న కీటకాలను చంపేస్తుందని కూడా తెలుసు. అయితే ఇవి కాలుష్యవాహకాలుగా పనిచేస్తాయని.. వీటి వల్ల పర్యావరణానికి పెను...
జవహర్నగర్ డంపింగ్ యార్డులో రూ. 250 కోట్ల కాలుష్య కారక వ్యర్థాల శుద్ధి ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ పరిధిలోని జవహర్నగర్ మరియు దాని పరిసర ప్రాంతాలలో నీటి కాలుష్యం లేకుండా చూసేందుకు గానూ, అక్కడి డంపింగ్ యార్డులో గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన కాలుష్య కారక వ్యర్థాలను శుద్ధి చేసే ప్రక్రియలో...
జులై నాటికి హైదరాబాద్లో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేస్తాం – మంత్రి కేటీఆర్
జులై నాటికి హైదరాబాద్లో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేస్తామని ప్రకటించారు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు. మంగళవారం ఆయన హైదరాబాద్లో నిర్వహించిన చెరువుల పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక...
తెలంగాణలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలు భేష్ – కేంద్ర జలశక్తి కార్యదర్శి విని మహాజన్
రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలు బహిరంగ మల మూత్ర రహిత గ్రామాలుగా (ఓ.డి.ఎఫ్) ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం పట్ల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి విని మహాజన్ అభినందించారు....
ముంబయిలో రూ.38,800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (జనవరి 19, గురువారం) మహారాష్ట్ర రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబయిలో జరిగిన సభ నుంచి దాదాపు రూ.38,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు...
హౌరా-న్యూ జల్పాయిగురి వందే భారత్ ఎక్స్ప్రెస్ని జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హౌరా నుండి న్యూ జల్పాయిగురి వరకు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. జోకా-ఎస్ప్లానేడ్ మెట్రో ప్రాజెక్ట్ (పర్పుల్ లైన్)...
రేపు పశ్చిమబెంగాల్ లో ప్రధాని మోదీ పర్యటన, వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (డిసెంబర్ 30, శుక్రవారం) పశ్చిమబెంగాల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్లో రూ.7800 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు,...
రాష్ట్రంలోని అన్ని బస్ టెర్మినల్స్కు పులివెందుల వైఎస్సార్ బస్ టెర్మినల్ ఆదర్శం కావాలి – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని బస్ టెర్మినల్స్కు పులివెందులలోని డా. వైఎస్సార్ బస్ టెర్మినల్ ఆదర్శం కావాలని అభిలషించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన తన మూడు రోజుల పర్యటనలో భాగంగా...
ఏపీ లోని ప్రతి నియోజకవర్గంలో ఒక జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లే అవుట్ ఏర్పాటు చేయాలి – సీఎం...
ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక 'జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లే అవుట్' ఏర్పాటు చేయాలని ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై...