Home Search
మెజారిటీ ఓట్లు - search results
If you're not happy with the results, please do another search
అభివృద్ధి ఎజెండా..బీసీ మంత్రం.. లోకల్ ఓట్లు
తన సెంటిమెంట్గా గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండుసార్లు సీఎం పదవి చేపట్టిన కేసీఆర్..ఈ సారి ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021...
హుజురాబాద్ లో 23,855 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్
హుజురాబాద్ ఉపఎన్నికపై తెలంగాణలో విస్తృతమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీలో చేరింది మొదలు, పోలింగ్ వరకు హుజురాబాద్ ఉపఎన్నిక వార్తల్లో కీలకంగా నిలిచింది....
దుబ్బాకలో 1079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ పక్రియ సందర్భంగా తెలంగాణలో ఇంతకు ముందెన్నడూ చూడని ఉత్కంఠ ఏర్పడింది. హోరాహోరీగా పోరాడిన టిఆర్ఎస్, బీజేపీ పార్టీలలో చివరకు తిరుగులేని విధంగా బీజేపీ పార్టీ పైచేయి సాధించింది. బీజేపీ...
మచిలీపట్నంలో బాలశౌరికి అనుకూల పవనాలు
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జనసేన రెండు స్థానాల్లో పోటీ చేస్తుండటంతో..ఆ రెండు చోట్లా కూడా గెలుపు ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బలమైన నియోజకవర్గం అయిన మచిలీ...
రేపు కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ హాజరు
కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఇటీవలే ఎన్నికయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు (అక్టోబర్ 26, బుధవారం) కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. ముందుగా అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరగగా,...
బ్రిటన్ ప్రధాని పీఠానికి చేరువలో భారత సంతతి నేత రిషి సునాక్.. సెప్టెంబర్ 5న లిజ్ ట్రస్తో తుది...
బ్రిటన్ ప్రధాని పీఠానికి భారత సంతతి నేత, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ఒక్క అడుగు దూరంలో నిలిచారు. ప్రధాని పదవిని అధిష్టించే క్రమంలో ముందుగా అధికార కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష...
ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి విశాఖ ఉక్కుపై తీర్మానం చేయాలి: పవన్
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ఇందుకోసమే ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు...
నాలుగు దశల ఎన్నికల్లో ఎవరికి ఎన్ని?
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలుగా గుర్తింపు పొందాయి. ఏప్రిల్ 19 నుంచి 44 రోజుల పాటు ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు...