Home Search
మోడీ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం
అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ త్వరలో 3 విమానాశ్రయాలను స్వాధీనం చేసుకోనుంది. అహ్మదాబాద్, లక్నో మరియు మంగళూరు విమానాశ్రయాలు అభివృద్ధి కి సంబంధించి అదానీ గ్రూప్ కి బాధ్యతలు అప్పగిస్తూ జూలై 3...
మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు మాల్దీవుల మంత్రుల సస్పెండ్
ఊరికే నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు...
ప్రజాస్వామ్య పాలనలేని చైనాతో భారత్ను పోల్చడం సరికాదు: మోడీ
ఆర్థిక వృద్ధిలో భారత్ను కొందరు చైనాతో పోల్చడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తప్పు పట్టారు. తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్థిక వృద్ధిలో భారత్ను చైనాతో పోల్చడం సరికాదని మోడీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్ను...
దక్షిణాదికి కేంద్ర ప్రభుత్వం మరో భారీ షాక్
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా ఇదే నిజం చేస్తున్నట్లుగా ఈ ప్రాంతంలోని ఐదు రాష్ట్రాలకు మరో భారీ షాకిచ్చింది మోడీ సర్కార్.
తాజాగా కేంద్ర...
ప్రభుత్వం చేసే తప్పులకు అధికారులు బలికావొద్దు-చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టను దెబ్బతీస్తుందని...
మోడీ, అమిత్ షా ను సంప్రదించాకే నిర్ణయాలు
వైసీపీ పార్టీ ముఖ్య నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధాని నరేంద్రమోడీ, హోం...
ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని నరేంద్రమోడీ
భారత దేశం 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం తన నివాసం నుంచి బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాజ్ ఘాట్...
కాపు రిజర్వేషన్స్ పై మోడీకి లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం
కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్స్ పై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ లో 2017లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి కేంద్రం...
జమ్మూ కశ్మీర్ పై జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 8, గురువారంరాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం లాంటి చరిత్రాత్మకమైన...
జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. వేమూరు నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. పార్టీ ఓటమిపై స్పందిస్తూ...