Home Search
మ్యూజియం - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన "ప్రధానమంత్రి సంగ్రహాలయ" అనే కొత్త మ్యూజియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర...
ప్రధానమంత్రుల గొప్పతనం చాటడం కోసం ‘పీఎం మ్యూజియం’ ఏర్పాటు చేశాం – ప్రధాని మోదీ
14 మంది మాజీ ప్రధానుల సేవలను గుర్తించేందుకు ఎన్డిఎ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీలతో అన్నారు. అందుకే ప్రధానమంత్రుల గొప్పతనం చాటడం కోసం...
రాంచీలో భగవాన్ బిర్సా ముండా మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని జన్ జాతీయ గౌరవ్ దివస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం వీడియో...
విజయవాడలో బాపు మ్యూజియం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడలోని బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. రూ.8 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఈ బాపు మ్యూజియాన్ని సీఎం పునః ప్రారంభించారు. అలాగే...
అయోధ్య రామాలయం ఎప్పటికి పూర్తి అవబోతోంది?
రామ జన్మ భూమి అయిన అయోధ్య పురిలో వచ్చే సంవత్సరం జనవరిలో శ్రీ రాముని ఆలయాన్ని తెరవనున్నారు. ఆలయంలో రాంలాల పట్టాభిషేక కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా శ్రీరామ మందిర నిర్మాణానికి...
ఈ 5 ప్రదేశాలు చూడటం అస్సలు మిస్ అవ్వొద్దు..
టూరిస్టులకు పూనే పేరు గురించి పెద్దగా చెప్పక్కరలేదు కానీ.. చాలా మందికి పూనేలోని కొన్ని పర్యాటక ప్రదేశాలున్నాయని తెలియదు. మహారాష్ట్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా పూనే గురించి చెబుతారు....
కేంద్ర బడ్జెట్ 2023-24: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేటాయింపులు ఇవే…
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2023-24 కేంద్ర బడ్జెట్ మొత్తం వ్యయం రూ.45 లక్షల కోట్లుగా...
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణ పనులపై మంత్రి వేముల సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న పలు ప్రతిష్టాత్మక నిర్మాణాలపై మంగళవారం నాడు మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో...
గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటలకు ‘యునెస్కో’ పురస్కారాలు – మంత్రి కేటీఆర్ హర్షం
తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలకు అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) పౌరులు, పౌర సంస్థలు పునరుద్ధరించిన వారసత్వ సంపద కేటగిరీ కింద అవార్డులను ప్రకటించింది....
పశ్చిమ బెంగాల్ గవర్నర్గా సీవీ ఆనంద బోస్ ప్రమాణ స్వీకారం, హాజరైన సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్గా సీవీ ఆనంద బోస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని రాజ్భవన్లో కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ...