Home Search
రాజకీయనాయకులు - search results
If you're not happy with the results, please do another search
దూసుకెళ్తున్న టీడీపీ, జనసేన కూటమి
ఏపీ రాజకీయాలు భగభగ మండిపోతున్న భానుడితో పోటీ పడి మరి హీటును పెంచేస్తున్నాయి. నేతల మాటలు, వారికి కౌంటర్లు, రీ కౌంటర్లతో రాజకీయ వాతావరణం రోజురోజుకు హీటెక్కిపోతుంది. పోటాపోటీగా అధికార, ప్రతిపక్ష పార్టీల...
స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం, 6 కోట్ల నగదు ప్రకటించిన హర్యానా సీఎం
టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో దేశానికి స్వర్ణ పతకం అందించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హర్యానాకు చెందిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా...
41 ఏళ్ల తర్వాత హాకీలో భారత్ కు ఒలింపిక్ పతకం, అద్భుత విజయంతో కాంస్యం సొంతం
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 సంవత్సరాల తర్వాత హాకీలో ఒలింపిక్ పతకం సాధించి, కోట్లాది భారతీయులను ఆనందంలో ముంచింది. గురువారం ఉదయం కాంస్య పతకం కోసం...
టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధు సంచలనం, కాంస్యం పతకం కైవసం
టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఆదివారం సాయంత్రం...
ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన మీరాభాయి చానుకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల 49 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చాను సిల్వర్ మెడల్ (రజత పతకం) గెలుచుకుంది. కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిప్టింగ్ లో భారత్ కు పతకం...
భారత్-చైనా ఘర్షణ: వీరమరణం పోందిన మన 20 మంది సైనికులు వీరే…
భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనిక బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద చోటుచేసుకున్న ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు....
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత: జూన్ 19 న పీఎం మోదీ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ
భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జూన్ 15/16 న తీవ్ర ఘర్షణ జరిగింది. లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద చోటుచేసుకున్న ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు....
అమితాబ్ బచ్చన్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్
బాలీవుడ్ దిగ్గజ నటుడు, అభిమానుల ఆరాధ్య నటుడు అమితాబ్ బచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఇచ్చే...
కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖ రాజకీయనాయకులు...
కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం, జూలై 28 తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1942 జనవరి 16న నల్గొండ...