Home Search
రాజ్యసభ సభ్యుల పదవీకాలం - search results
If you're not happy with the results, please do another search
రాజ్యసభ ఎన్నికల బరిలోకి సోనియా గాంధీ
కొద్దిరోజులుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధించి రకరకాల ఊహాగాణాలు వెలువడుతున్నాయి. ఈసారి సోనియా గాంధీ లోక్ సభకు కాకుండా.. రాజ్యసభకు పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు...
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి స్పీడ్ పెంచేశాయి. అయితే సార్వత్రిక ఎన్నికలకంటే ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో...
వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఫైనల్
ఏపీలో ఎన్నికలవేడి భగ్గుమంటోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇదే...
రేపు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్న దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి
తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటీవలే నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ పార్థసారథి రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు...
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ తరపున వి. విజయసాయి రెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్...
15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఏపీలో 4, తెలంగాణలో 2
త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు (మే 12, గురువారం) ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. 2022 జూన్ నుంచి ఆగస్టు వరకు 15 రాష్ట్రాలకు చెందిన...
పలు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 7, సోమవారం నాడు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఏప్రిల్ 2, 2022న అస్సాం (02),...
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా ఎన్డీఏ అభ్యర్థి, జేడియూ పార్టీకి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు వాయిస్ఓట్ ద్వారా ఎన్నిక నిర్వహించగా, యూపీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన...
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 25, మంగళవారం నాడు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. 2020 ఏప్రిల్లో 17 రాష్ట్రాలకు చెందిన 55 మంది సభ్యుల...
పంజాబ్: ‘ఆప్’ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ టికెట్లు కేటాయింపు
ఆమ్ ఆద్మీ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పార్టీ తరపున ఇద్దరు ప్రముఖ వ్యక్తులు బల్బీర్ సింగ్ సీచెవాల్ మరియు విక్రమ్జిత్ సింగ్ సాహ్నీలను పార్టీ...