Home Search
రామాలయం - search results
If you're not happy with the results, please do another search
అయోధ్య రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌన వ్రతం
రామాయణం గురించి ఎప్పుడు చెప్పుకున్నా.. అందులో శబరి పాత్ర గురించి చెప్పకుండా ఉండలేం. తన అచంచలమైన భక్తితో శ్రీరామ చంద్రుడికి ఎంగిలిపళ్లు తినిపించిన భక్తురాలిగా ఆమె గురించి రామాయణంలో ఎప్పుడూ ఓ ప్రత్యేక...
అయోధ్య రామాలయం ఎప్పటికి పూర్తి అవబోతోంది?
రామ జన్మ భూమి అయిన అయోధ్య పురిలో వచ్చే సంవత్సరం జనవరిలో శ్రీ రాముని ఆలయాన్ని తెరవనున్నారు. ఆలయంలో రాంలాల పట్టాభిషేక కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా శ్రీరామ మందిర నిర్మాణానికి...
రాముడికి దూరం.. కాంగ్రెస్కు శాపమేనా?
రామ జన్మభూమిలో ఈరోజు బాల రామ విగ్రహ ప్రతిష్ఠాపన ఘట్టం అద్భుతంగా సాగింది. కొందరు వ్యతిరేకించినా ఎందరో జై కొట్టారు. దేశ మంతా ఉద్విగ్నంగా ఈ మహత్తర ఘట్టాన్ని టీవీల ముందు వీక్షించింది....
రామమందిరం ఎప్పటిలోగా పూర్తవుతుంది?
భారతదేశంలోని ప్రజలంతా శతాబ్దాలుగా ఎదురుచూస్తోన్న రామ మందిర నిర్మాణం , విగ్రహ ప్రాణప్రతిష్ఠ తుది ఘట్టానికి చేరుకున్నాయి. మరికొద్దిసేపటిలో బాల రాముడిని ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అన్నంత అట్టహాసంగా నిర్వహించనున్నారు. దీనికోసం...
జగమంతా రామమయం
అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. అన్న కవి మాటలు నేడు సాక్షాత్కరిస్తున్నాయి. అయోధ్య రామజన్మభూమి వివాదానికి చరమగీతం పాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక అనతికాలంలోనే రామమందిరాన్ని నిర్మించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం...
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దేశంలోనే అత్యద్భుతమైన రామాలయం మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 22న జరగనున్న ఈమహత్కార్యాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు యూపీ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆలయ నిర్మాణం పూర్తికాకముందే ఆలయాన్ని...
శ్రీరాముడు నా కలలోకి వచ్చాడు.. తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు
దేశం మొత్తం చూపు యూపీపైనే ఉంది. ఆయోధ్య రాములోరి ఆలయం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని కోట్లాది మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర, యూపీ ప్రభుత్వాలు రామాలయ ప్రారంభోత్సవానికి...
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు
ఉత్తర్ ప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలో శరవేగంగా మహాఘట్టానికి నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. దీంతో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. 2024 జనవరి...
రాముడి జీవితం ఉట్టిపడేలా 100 విగ్రహాలతో శోభాయాత్ర
అయోధ్య రామమందిరానికి 2020 ఆగస్టులో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన మూడేళ్ల తర్వాత, అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక తేదీని ట్రస్టీ నిర్వాహకులు జనవరి...
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వామివారికి ప్రత్యేక పూజలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాచలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె ప్రముఖ పుణ్యక్షేత్రం సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఉదయం ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి తెలంగాణ...