Home Search
రాయి - search results
If you're not happy with the results, please do another search
బస్ టికెట్లలో భారీ రాయితీ.. క్యాష్ బ్యాక్ ఆఫర్
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలోని 17...
ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయాల్లో పెనుమార్పులు?.. ఫిరాయింపులు మొదలయ్యేనా ?
ఇద్దరు ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో వారి రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికోసం పోలింగ్కు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ...
ఆదిత్య ఎల్-1 ప్రయాణంలో మరో మైలురాయి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్ విజయవంతంగా దూసుకెళ్తోంది. ఒక్కో దశను దాటి సూర్యుడికి చేరువవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన చేపట్టిన ఈ ప్రయోగం ప్రస్తుతం...
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై టీకాంగ్రెస్ ఫైర్.. 12 మందిపై మొయినాబాద్ పీఎస్లో ఫిర్యాదు
తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో ఆ పార్టీ నుంచి గెలిచి అధికార టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం మొత్తం 12...
ఇజ్రాయిల్ ఎన్నికల్లో ఘన విజయం సాాధించిన బెంజమిన్ నెతన్యాహును అభినందించిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్ దేశ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బెంజమిన్ నెతన్యాహును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో విజయానికి 'మాజెల్ తోవ్ మై ఫ్రెండ్'...
2000 కిమీ మైలురాయి దాటిన వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం, కొత్తకోట వద్ద పైలాన్ ఆవిష్కరణ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పాదయాత్ర 148వ రోజుకు (సెప్టెంబర్ 10, శనివారం)...
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ, కానీ కండీషన్స్ అప్లై!
భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీనియర్ సిటిజన్ రాయితీలను ఎత్తేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా దీనిపై అనేక వర్గాల నుండి విమర్శల...
దేశంలో 200 కోట్ల మైలురాయి దాటిన కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు పంపిణీ, ప్రధాని మోదీ ప్రశంసలు
దేశంలో కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య...
డైరెక్ట్ ఫ్రీహ్యాండ్ అవుట్లైన్ మెథడ్ లో డ్రాయింగ్ వేయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష
ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్...
సీనియర్ సిటిజన్లకు రాయితీ నిలిపివేత.. ఇండియన్ రైల్వేకి రెండేళ్లలో అదనంగా రూ. 1500 కోట్ల ఆదాయం
భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు ఇచ్చే టికెట్ రాయితీని నిలిపివేయడం ద్వారా రెండేళ్లలో అదనంగా రూ. 1500 కోట్లు సంపాదించింది. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత టికెట్ రాయితీని నిలిపివేయడం ద్వారా మార్చి...