Home Search
రైతులతో - search results
If you're not happy with the results, please do another search
సీఎం కేసీఆర్ కీలక ప్రకటన, నవంబర్ 12న అన్ని నియోజకవర్గాల్లో రైతులతో ధర్నాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసీఆర్ తీవ్రస్థాయిలో...
రైతులతో చర్చలు ముందుకు తీసుకెళ్లేందుకు ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనవరి...
రైతులతో రేపు మరోసారి చర్చలు జరుపనున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఏడో రోజుకి చేరుకుంది. మంగళవారం నాడు 35 రైతు సంఘాల నేతలతో కేంద్ర వ్యవసాయ...
హై ఓల్టేజ్ పాలిటిక్స్.. రంగంలోకి అగ్రనేతలు
తెలంగాణలో అధికార పార్టీ మినహా.. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ నుంచి కనీసం తొలి జాబితా అయినా వచ్చింది కానీ.. బీజేపీ నుంచి ఆ ఊసే లేదు....
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో.. ఈ నెల 19, 20 తేదీల్లో నాందేడ్లో బీఆర్ఎస్ తొలి శిక్షణ శిబిరం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు ముమ్మురం చేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో ముందుగా...
రైతులకు మద్దతుగా.. తణుకులో టీడీపీ అధినేత చంద్రబాబు 12 కి.మీ ‘రైతు పోరుబాట’ పాదయాత్ర
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం తక్షణమే అందచేయాలని డిమాండ్ చేస్తూ.. 'రైతు పోరుబాట' పేరుతో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు...
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరామర్శ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఇటీవలి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని...
రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరామర్శ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (బుధవారం, మే 10, 2023) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఇటీవలి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను...
50వ రోజుకు చేరుకున్న టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మరో ఈరోజు మరో సంరంభం చేసుకోనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు ప్రభుత్వం’, రైతులు కాస్త ధైర్యంగా ఉండాలి – సీఎం కేసీఆర్
రైతు సంక్షేమం, వ్యవసాయరంగ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రైతుల కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “రైతు ప్రభుత్వం” అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు...