Home Search
లోక్ సభలో - search results
If you're not happy with the results, please do another search
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై లోక్ సభలో కేంద్ర హోమ్ శాఖ స్పష్టత
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై మంగళవారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగం లోని ఆర్టికల్ 170 (3)కి లోబడి 2026 సంవత్సరం తర్వాత మొదటి సెన్సస్ జనాభా...
లోక్సభలోకి దూసుకొచ్చి టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు
పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. దేశాన్ని కుదిపేస్తోంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా.. లోక్సభలోకి ఇద్దరు ఆగంతకులు ప్రవేశించారు. ఓ ఆగంతకుడు పబ్లిక్ గ్యాలరీలో నుంచి లోక్సభలోకి దూకి గందరగోళం సృష్టించాడు....
లోక్సభ , రాజ్యసభలో అత్యంత కోటీశ్వరులు వీళ్లే..!
దేశ వ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులు లోక్సభ మరియు రాజ్యసభల్లో ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తుంటారు. లోక్ సభ సభ్యుల ఎన్నిక ప్రజలచేత ప్రత్యక్షంగాను, రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఆయా పార్టీల అధినేత ఆమోదంతో పరోక్ష...
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.. పాల్గొన్న ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి కౌంటర్
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కాగా రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించేందుకు లోక్సభ 12 గంటలకు పైగా సమయాన్ని కేటాయించింది. ఈ సందర్భంగా బుధవారం...
లోక్సభలో మాటల యుద్ధం.. తన హిందీ యాసపై కేంద్ర మంత్రి నిర్మల వ్యాఖ్యలకు, ఘాటుగా స్పందించిన కాంగ్రెస్ ఎంపీ...
లోక్సభలో సోమవారం కొద్దిసేపు హైడ్రామా చోటుచేసుకుంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన ఈ అనూహ్య...
ఏపీ హైకోర్టును కర్నూల్కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందింది.. లోక్సభలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్సభలో హైకోర్టు తరలింపు అంశంపై వైసీపీ ఎంపీలు కోటగిరి...
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు, లోక్సభలో తేల్చిచెప్పిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరి వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమే అని తేల్చి చెప్పింది. ఈ మేరకు లోక్సభలో కేంద్ర హోంశాఖ...
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభించండి – లోక్సభలో కేంద్రాన్ని కోరిన సోనియా గాంధీ
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కోవిడ్-19 మహమ్మారి కారణంగా, పాఠశాలల్లో గత రెండు సంవత్సరాలుగా నిలిపివేయబడిన మధ్యాహ్న భోజన...
కాంగ్రెస్ నేతల తీరుపై లోక్సభలో విమర్శలు చేసిన ప్రధాని మోదీ
కాంగ్రెస్ నేతల తీరుపై లోక్సభలో ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో సమాధానమిచ్చారు. ఈ...
లోక్సభ, రాజ్యసభలో నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు ఆమోదం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేడు (నవంబర్ 29, సోమవారం) ప్రారంభమయ్యాయి. సెలవులను మినహాయించి 20 రోజులపాటుగా డిసెంబర్ 23 వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో 26 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంటు...