Home Search
వాణిజ్య ఒప్పందం - search results
If you're not happy with the results, please do another search
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక నిర్ణయం.. ఇండియాతో నూతన వాణిజ్య ఒప్పందానికి అంగీకారం
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియాతో నూతన వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశాంగ విధానంపై మొదటిసారిగా లార్డ్...
సీఎం జగన్ దావోస్ పర్యటన: అదానీ గ్రీన్ ఎనర్జీతో రూ. 60 వేల కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్న...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం లోని బృందం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా దావోస్ పర్యటనలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక...
న్యూజెర్సీ రాష్ర్టంతో తెలంగాణ ఒప్పందం
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ర్టంతో తెలంగాణ రాష్ర్టం సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. ఈరోజు హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో న్యూజెర్సీ గవర్నర్ నేతృత్వంలో తెలంగాణలో పర్యటిస్తున్న బృందం, పురపాలకశాఖ మంత్రి...
భారతీయ ఆహార ఉత్పత్తులకు ఆ దేశాలలో భారీ డిమాండ్..
భారతీయ ఆహార ఉత్పత్తులకు ఇతర దేశాల్లో భారీగా డిమాండ్ పెరిగిపోతుంది. అందుకే తమకు అదనంగా ఇండియన్ ఫుడ్ అందించడానికి అనుగుణంగా.. దిగుమతులకు వీలు కల్పించాలని కొన్ని దేశాలు భారతదేశాన్ని వేడుకుంటున్నాయి. భారత్ నుంచి...
హైదరాబాద్ హౌస్ లో ట్రంప్ – మోదీ ద్వైపాక్షిక చర్చలు
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలపై ట్రంప్, మోదీ సంతకాలు చేశారు. ఈ చర్చల్లో...
ఫిబ్రవరి 24,25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 24,25 తేదీల్లో డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్నట్లు ఫిబ్రవరి 10, సోమవారం నాడు వైట్హౌస్ అధికారికంగా ప్రకటించింది. డోనాల్డ్ ట్రంప్, ఆయన...
అగ్రరాజ్యం పెత్తనానికి నూకలు చెల్లినట్టేనా?
డాలర్ల కోసం వివిధ దేశాల నుంచి అమెరికాకు వలస వెళుతుంటారు. అమెరికా ఏ దేశంతో వ్యాపారం చేసినా డాలర్లలోనే చెల్లింపులు చేస్తుంది. డాలర్ను ప్రపంచ కరెన్సీగా అన్ని దేశాలు అంగీకరించడం వల్లే ఇది...
బయో ఆసియా-2023: జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక యూనిట్ ఏర్పాటుపై జూబిలెంట్ భార్తియా గ్రూప్ ప్రకటన
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ఫిబ్రవరి 24 నుంచి బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు-2023 (20వ ఎడిషన్) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అతిపెద్ద లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్టెక్ ఈవెంట్...
ఎయిర్ ఇండియా భారీ డీల్.. ఎయిర్బస్, బోయింగ్ల నుంచి 470 విమానాల కొనుగోలు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
భారత దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ తన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ద్వారా వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 470 ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు...
ముగిసిన మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన.. 4 రోజుల్లో తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటన ముగిసింది. ఈ...