Home Search
వాతావరణ కేంద్రాలు - search results
If you're not happy with the results, please do another search
ఇప్పటి వరకూ ఎన్ని దేశాలు తుపాన్లకు నామకరణం చేశాయి?
ప్రస్తుతం మిచౌంగ్ తుపాన్ చెన్నైతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను వణికిస్తోంది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే కుండపోత వర్షాలతో జనాలు అల్లాడుతున్నారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు...
పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్న 3లక్షల 3వేల మంది
ఏపీలో పోలింగ్ కంటే ముందే జరుగుతున్న హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వంటి వాటితో ఏపీ పోలింగ్ వాతావరణం హీటెక్కుతోంది. హోం ఓటింగ్ లో 80 ఏళ్లు పైబడిన వారితో పాటు,...
తమ అవకాశాన్ని వదులుకోని ఉద్యోగ, ఉపాధ్యాయులు
ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరగగనుండటంతో ఎక్కడ చూసినా అదే చర్చ సాగుతోంది. పోలింగ్ కంటే ముందే జరుగుతున్న హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వంటి వాటితో ఏపీ...
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు (మార్చి 15, బుధవారం) నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023 ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది....
మునుగోడులో ప్రారంభమైన ఉపఎన్నిక పోలింగ్
నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. పోలింగ్ ప్రక్రియలో భాగంగా మొత్తం 298 పోలింగ్...
2022 పత్తి కొనుగోళ్లపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక సమీక్ష
హైదరాబాద్ లోని హాకా భవన్ లో 2022 పత్తి కొనుగోళ్లపై సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి...
గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ సమీక్ష
ఆగస్టు 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
రాష్ట్రంలో భారీ వర్షాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం నాటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని సోమవారం కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న...
రాష్ట్రంలో ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్ ఆరా, ఎరువుల విచ్చలవిడి వాడకాన్ని తగ్గించాలని సూచన
రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, వానాకాలం వ్యవసాయ ముందస్తు ఏర్పాట్ల సన్నద్ధత పై ప్రగతి భవన్ లో మంగళవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ...
రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి, జిల్లా కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం
రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నేడు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో...